పుంగనూరు: మంత్రిని కలిసిన టీడీపీ మైనారిటీ నాయకులు.

0
70

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా రెడ్డిని పుంగనూరు పట్టణానికి చెందిన తెలుగుదేశం మైనార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలో ఉర్దూ కళాశాల, అంజుమన్ మరమ్మతులు, కబ్రిస్తాన్ మరమ్మతుల కోసం వారు మంత్రికి వినతి పత్రం అందించారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి సబితా రెడ్డి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో ప్రసాదాల పంపిణీ
*ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వద్ద ప్రసాదాలు పంపిణీ*...
By Rajini Kumari 2025-12-30 12:27:45 0 83
Entertainment
కూలీ సినిమా రివ్యూ & రేటింగ్: రజనీకాంత్ మళ్లీ ‘థలైవా’ అని నిరూపించగా, నాగార్జున ప్రత్యేక ఆకర్షణ
సూపర్ స్టార్ రజనీకాంత్ తన తాజా చిత్రం కూలీ తో మళ్లీ వెండితెరపై అద్భుతంగా...
By Bharat Aawaz 2025-08-14 05:14:36 1 4K
Andhra Pradesh
మదనపల్లి లో ప్రశాంతంగా జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు.
మదనపల్లె జవహర్ నవోదయ పాఠశాలలో 11వ తరగతి, 4వ తరగతి ప్రవేశ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. 11వ...
By Pagadala Venkateswar 2026-02-08 10:51:11 0 38
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com