మైనార్టీ కళాశాల ప్రవేశ పరీక్ష, రెసిడెన్షియల్ ప్రారంభోత్సవం.

0
126

మెదక్ జిల్లా నర్సాపూర్ బాయ్స్ తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ ప్రక్రియ ప్రారంభోత్సవం ఘనంగా ఉత్సాహంగా నిర్వహించరు.ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్  నసీమా షేక్ అధ్యక్షతన ఇట్టి కార్యక్రమాన్నీ ప్రవేశ ప్రక్రియను ప్రారంభించరూ మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను సంపూర్ణ అభివృద్ధిని అందించడంలో సంస్థ యొక్క నిబద్ధతను తెలియజేశారు.ఈ కార్యక్రమానికి జమియత్-ఉల్-ఉలమా జనరల్ సెక్రటరీ హాఫిజ్ కుతుబుద్దీన్ సాహెబ్; మదర్సతుస్సఫా ప్రిన్సిపాల్ మౌలానా అజీముద్దీన్; మదర్సా మిఫ్తా-ఉల్-ఉలూమ్ వైస్ ప్రిన్సిపాల్ మౌలానా ముజాహిద్ మస్జిద్-ఎ-సఫా ఇమామ్ హాఫిజ్ షేక్ మునీర్ హాజరయ్యారు.

Search
Categories
Read More
Sports
Less than 2 hours until Day 2 resumes! 😍 .
Following the footsteps of King Kohli! Captain Shubman Gill scores back-to-back centuries in his...
By Bharat Aawaz 2025-07-03 06:36:55 0 3K
Andhra Pradesh
పులిచెర్ల: ఊపిరి పీల్చుకున్న రైతులు
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న జంట ఏనుగులు శుక్రవారం పాకాల మండలంలోని...
By Kothuru Murali 2026-01-31 04:28:10 0 46
Andhra Pradesh
శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న చిత్ర బృందం
మహాసేయులకు విజ్ఞప్తి' సినిమా బృందం సోమవారం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంది....
By Kothuru Murali 2026-01-12 13:55:59 0 79
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com