కేఎల్ యూనివర్సిటీ గుంటూరు యువజన ఉత్సవాలు ముగింపు

0
175

(ఫర్ స్క్రోలింగ్)

 

KL యూనివర్సిటీ గుంటూరులో యువజనోత్సవల ముగింపు వేడుక సందర్భంగా..

 

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

 

- భారతదేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది, రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించే శక్తి దేశ యువతదే 

 

- స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఇటువంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు నిర్వహించడం హర్షణయం.

 

- యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇలాంటి వేదికలు తోడ్పడతాయి.

 

- యువత తమ చేతుల్లో ఉన్న భవిష్యత్తును సక్రమంగా తీర్చిదిద్దుకోవాలి, మంచి పనులు చేస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలి. 

 

- ఈ తరహా కార్యక్రమాలు ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతరంగా కొనసాగాలి.

 

- రానున్న రోజుల్లో యువత నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుంది .

 

- ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ఎంతగానో బాధపడ్డం రాజధాని లేదని, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణాన్ని చేపట్టి రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాదులు వేశారు.

 

- గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం అభివృద్ధికి నిదర్శనం, రాజధానిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరుగనుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, రాష్ట్రానికి కంపెనీల రాకతో ఆ లక్ష్యాన్ని తప్పక సాకారం చేస్తాం.

Search
Categories
Read More
Business & Finance
Commercial LPG Price Cut Brings Relief to Delhi Businesses
The price of 19-kg commercial LPG cylinders has been reduced by ₹183.50 from July 1, bringing the...
By Navya Sree 2026-07-01 08:15:35 0 88
Telangana
రోడ్డుమీద ఆరబెట్టిన ధాన్యం వల్ల రోడ్డు ప్రమాదం జరిగింది.....
నల్లబెల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు భరత్ అవాజ్ న్యూస్: 12 మే ఈరోజు ఉదయం వరంగల్...
By Gujile Ramu 2026-05-12 08:11:59 0 105
Andhra Pradesh
కిడ్నీ వ్యాధి రహిత సమగ్ర కార్యాచరణ ఎంపీ కేసినేని శివనాథ్
*Revized*       *ప్ర‌చుర‌ణార్థం* *10-01-2026*   *కిడ్నీ...
By Rajini Kumari 2026-01-10 12:33:47 0 177
Andhra Pradesh
గిఫ్ట్ ల పేరుతో మోసం !! ప్రజలు జాగ్రత్త !!
కర్నూలు : త్వరలో రాబోతున్నటువంటి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా సైబర్ నేరగాళ్లు క్రిస్మస్...
By Hari Krishna 2025-12-21 09:47:03 0 203
Telangana
ఇది ప్రజా పాలన, ఫామ్ హౌస్ పాలన కాదు బండి రమేష్ ఘాటు వ్యాఖ్యలు
బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో  కుక్కట్పల్లి mla మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలు...
By Jagadeesh Babu 2026-06-24 08:17:57 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com