యువత క్రీడాల్లో రాణించాలి

0
275

యువత క్రీడాల్లో రాణించాలి

 

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాటూర్ కోట్ల హన్మంతు ముదిరాజ్ యువతకు ప్రోత్సాహం

 

భారత్ అవాజ్ సూర్యమోహన్ కోడంగల్ జనవరి 12:-

 

 

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం కుప్పగిరి గ్రామంలో నిన్న తేది 12.01.2026 నాడు టీఎంపీస్ కోడంగల్ నియోజకవర్గం ఇంచార్జి దౌల్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాటూర్ కోట్ల హన్మంతు ప్రోత్సాహంతో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం చేసారు అలాగే ఈనెల 14వ తేది నుండి 16 వ తేది వరకు దేశాయిపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం చేయనున్నారు.ఈ సందర్బంగా కోట్ల హన్మంతు మాట్లాడుతూ విద్యార్థులు,యువత విద్యతో పాటు ఆట పాటల్లో క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులకు యువతకు ఎంతో ప్రయోజనం ఉంటుంది అని విద్యార్థులకు యువత శారీరక,మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని క్రిడల్లో పాల్గొనడం వల్ల వారికి నాయకత్వ లక్షణాలు, సామాజిక నైపుణ్యాలు,ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది శారీరక ఆరోగ్యం దృఢత్వం పెరుగుతుంది,బరువు నియంత్రణలో ఉంటుంది, శారీరక వ్యాధుల నుండి రక్షణ కలుగుతుంది అని మానసిక ఆరోగ్యం ఒత్తిడి తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, 

నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి,సామాజిక నైపుణ్యాలు మెరుగుపడతాయి అని అన్నారు.విద్యార్థులు యువత క్రీడల్లో రాణించడం వల్ల ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు అని ఎల్లప్పుడూ యువతకు సహాయం అందిచడంలో నేను వెన్నంటూ ఉంటాను అని తెలిపారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలి: సీపీఎం.
మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు డిమాండ్...
By Pagadala Venkateswar 2026-03-01 04:15:37 0 119
Andhra Pradesh
Arava Sridhar: ‘రాజకీయం చేయొద్దు.. పవన్ పేరు చెడగొట్టొద్దు’: అరవ శ్రీధర్ కేసులో మరో వీడియో విడుదల చేసిన మహిళా ఉద్యోగి.
తన సెల్‌ఫోన్‌తో పాటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సెల్‌ఫోన్‌ను పరిశీలిస్తే వాస్తవాలు...
By Pagadala Venkateswar 2026-02-03 06:43:26 0 87
Andhra Pradesh
రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధికారిక యాప్ మై టిడిపిని విస్తృతంగా డౌన్లోడ్ చేయించడం జరిగింది
రాయచోటి నియోజకవర్గం లోని రామాపురం మండలం నీలకంఠరావుపేట గ్రామంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచనల...
By Benguluri Madhubabu 2026-03-05 08:18:27 0 122
Telangana
బొల్లారం రైల్వే స్టేషన్ కు "అమృత్" కళ : ఎంపీ ఈటల మాస్టర్ ప్లాన్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బొల్లారం రైల్వే స్టేషన్...
By Sidhu Maroju 2026-03-13 11:39:28 0 87
Andhra Pradesh
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కఠిన చర్యలు అవసరం – పర్యావరణ పరిరక్షణకు న్యూ మాన్ చారిటబుల్ సొసైటీ మద్దతు
కాకినాడ: రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఇంకా కొనసాగుతుండటం...
By Ratna Sekhar 2026-03-10 14:46:00 0 297
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com