జనసేన నాయకులపై రైతుల మోసం ఆరోపణలు

0
66

పుంగనూరు నుంచి రైతుల వద్ద నుంచి టమోటాలు కొనుగోలు చేసి, వారికి డబ్బులు చెల్లించకుండా మోసం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. నా శశి భార్గవి, జమ్ము శ్రీను తమ్ముడు అనే నాయకులు డబ్బులు అడిగిన రైతులకు వాయిదాలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ, తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు ప్రాంతాల్లో ఈ మోసాలు జరుగుతున్నాయని, ఇలాంటి నాయకులను కూటమి నాయకులు ఎంతవరకు నమ్మవచ్చని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన 2026, మే 17న వెలుగులోకి వచ్చింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
మెడికవర్ ఆసుపత్రిలో ప్యాంక్రియాటిక్ క్లినిక్ ప్రారంభం.|
సికింద్రాబాద్ : తెలంగాణలో యుక్త వయసులో ఉన్నవారికి ఇటీవల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గణనీయంగా వృద్ధి...
By Sidhu Maroju 2025-11-14 11:20:45 0 221
Andhra Pradesh
పలమనేరులో విద్యార్థులతో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ
2026 ఏప్రిల్ 21, మంగళవారం పలమనేరు నియోజకవర్గంలో జిల్లా ఎస్పీ తుషార్ డుడి ఆదేశాల మేరకు, డీఎస్పీ...
By Kothuru Murali 2026-04-21 15:05:56 0 102
Jammu & Kashmir
JKCA Suspends President After Apex Council Vote
The Jammu & Kashmir Cricket Association (JKCA) has suspended its president following an...
By Navya Sree 2026-06-27 07:47:00 0 84
Andhra Pradesh
వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు 300 కోట్లు పరిహార అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారం అందించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు...
By Chennaiah Kati 2026-06-28 04:21:25 0 70
Telangana
నిజామాబాద్
త్యాగానికి, భక్తి విశ్వాసాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగ మీ జీవితంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు...
By Sadaq Sadaq 2026-05-28 04:10:53 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com