జనసేన నాయకులపై రైతుల మోసం ఆరోపణలు

0
65

పుంగనూరు నుంచి రైతుల వద్ద నుంచి టమోటాలు కొనుగోలు చేసి, వారికి డబ్బులు చెల్లించకుండా మోసం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. నా శశి భార్గవి, జమ్ము శ్రీను తమ్ముడు అనే నాయకులు డబ్బులు అడిగిన రైతులకు వాయిదాలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ, తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు ప్రాంతాల్లో ఈ మోసాలు జరుగుతున్నాయని, ఇలాంటి నాయకులను కూటమి నాయకులు ఎంతవరకు నమ్మవచ్చని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన 2026, మే 17న వెలుగులోకి వచ్చింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ బదిలీ
రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ కొత్త మాస దినేష్ కుమార్ ను బదిలీ చేసినట్లు విశ్వ నీయ వర్గాల ద్వారా...
By Mobbu Venkatramana 2026-03-23 12:45:58 0 365
Andhra Pradesh
విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాత
విద్యుదాఘాతానికి గురై ఆవు మృతిచెందిన సంఘటన వంగర మండలం మద్దివలస గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది....
By Boiena Rajesh 2026-04-09 01:11:10 0 158
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: లో విచిత్ర వాతావరణం
పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో ఆదివారం మధ్యాహ్నం విచిత్ర వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి...
By Kothuru Murali 2026-05-17 17:34:00 0 86
Andhra Pradesh
HOD మరియు సెక్రెటరీ ఉద్యోగులకు రాజధానిలో ఇళ్ల స్థలాల అంశాన్ని సీఎం దృష్టికి కి తీసుకువచ్చిన ఏపీ ఎన్జీవో నేతలు ఏ విద్యాసాగర్ డివి రమణ
    *కొత్త ఏడాదిలో నూత‌నుత్తేజంతో ప‌నిచేద్దాం* - *స‌మ‌ష్టి...
By Rajini Kumari 2025-12-30 09:53:30 0 192
SURAKSHA
Budithi Rajsekhar IAS: A Visionary Leader in Governance
A distinguished 1992-batch Andhra Pradesh cadre IAS officer whose leadership in agriculture,...
By Lokeshwari Panthadi 2026-07-16 11:02:07 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com