పుంగనూరు:చదళ్ళ గ్రామంలో అగ్నిప్రమాదం.

0
63

పుంగనూరు మండలం, చదళ్ళ గ్రామంలో ఆదివారం కరుణాకర్ అనే రైతుకు చెందిన వరిగడ్డి వామికి అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుందని, దీనికి గల కారణాలను విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
సికింద్రాబాద్ :  పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపామని రాష్ట్ర...
By Sidhu Maroju 2025-09-27 10:43:26 0 171
Andhra Pradesh
రేపు ఉదయం నుంచి మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ టోర్నమెంట్
*రేపు ఉదయం నుంచే మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్*    *నారా లోకేష్...
By Rajini Kumari 2025-12-20 13:44:42 0 89
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com