కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ కాలనీ పర్యటన.|

0
164

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ కాలనీని సందర్శించి రోడ్ నెంబర్ 6 లో జరుగుతున్న సిసి పనులను పరిశీలించారు. రోడ్డు నాణ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

అలాగే కాలనీ పార్క్ ని కాలనీ నివాసితులు ఉపయోగించుకునేలా సుందరీకరణ పనులను వెంటనే పూర్తి చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఆమె అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో డి.ఈ ప్రశాంతి, చందు, సాజిత్, అరుణ్, మరియు యాదగిరి పాల్గొన్నారు.

#sidhumaroju  

Search
Categories
Read More
Telangana
" ప్రజావాణిలో ప్రజా సమస్యలపై శాంతి శ్రీనివాస్ రెడ్డి చర్చ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :ఆల్వాల్  మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్,...
By Sidhu Maroju 2026-04-13 09:18:00 0 157
Andhra Pradesh
అమరనాథ రెడ్డికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేత
శుక్రవారం, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని కీలపట్ల కోనేటిరాయ స్వామి ఆలయ...
By Kothuru Murali 2026-04-25 03:36:07 0 57
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com