పుంగనూరు:అందమైన కుటుంబం.. ప్రమాదంతో కకావికలం.

0
141

పుంగనూరు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపంజాణి(M)రాయలపేటకు చెందిన భాస్కర్ మృతి చెందారు. ప్రైవేట్ బ్యాంకులో రీజనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న భాస్కర్‌కు భార్య రూప, ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. వ్యక్తిగత పనిపై బైకుపై పుంగనూరు నుంచి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది, దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది, # కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
బోయిన్‌పల్లిలో కళ్లజోళ్ల దుకాణంలో అగ్ని ప్రమాదం.|
సికింద్రాబాద్‌ : బోయిన్‌పల్లి సెంటర్ పాయింట్ వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది....
By Sidhu Maroju 2026-03-28 09:30:05 0 127
Telangana
"సమ్మే హారన్ "స్తంభించిన చక్రం.. డిపోలకే బస్సులు!"
సికింద్రాబాద్  : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన...
By Sidhu Maroju 2026-04-22 03:55:01 0 175
Telangana
పట్టాలెక్కిన ప్రగతి: ప్రయాణికులకు ఇక సాఫీ ప్రయాణం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి)    మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజల...
By Sidhu Maroju 2026-01-28 05:58:00 0 154
Manipur
“मोदी के मणिपुर दौरे से पहले सुरक्षा कड़ी, सेना अलर्ट”
प्रधानमंत्री #Modi के मणिपुर दौरे सै पहिले सेना अऊ सुरक्षा एजेंसियां नै सुरक्षा इंतजामां की गहन...
By Pooja Patil 2025-09-12 05:09:56 0 222
Telangana
హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా "రాష్ట్రీయ ఏక్తా దివాస్".|
   హైదరాబాద్ :  రాష్ట్రీయ ఏక్తా దివాస్: హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా...
By Sidhu Maroju 2025-10-31 06:47:17 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com