కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ కాలనీ పర్యటన.|
Posted 2026-01-02 09:44:43
0
207
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ కాలనీని సందర్శించి రోడ్ నెంబర్ 6 లో జరుగుతున్న సిసి పనులను పరిశీలించారు. రోడ్డు నాణ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అలాగే కాలనీ పార్క్ ని కాలనీ నివాసితులు ఉపయోగించుకునేలా సుందరీకరణ పనులను వెంటనే పూర్తి చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఆమె అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో డి.ఈ ప్రశాంతి, చందు, సాజిత్, అరుణ్, మరియు యాదగిరి పాల్గొన్నారు.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గంగ అవెన్యూ వాసుల గోస.. రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గంగ అవెన్యూ మరియు దాని చుట్టుపక్కల కాలనీల నివాసితుల విజ్ఞప్తి మేరకు...
M. T. Krishna Babu, IAS: Leading Public Governance
A Distinguished Civil Servant Driving Infrastructure, Investment, and Citizen-Centric Governance...
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి మండలం సీతయ్య పేటలో...
నారా లోకేష్ ఎన్నికపై చేనేత నాయకుల హర్షం.
శుక్రవారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ఎన్నిక...
బ్రేకింగ్ న్యూస్ : వరంగల్ లో కిడ్నాప్ కలకలం
వరంగల్ కొత్తవాడలో సోమవారం ఓ బాలుడి (13) పై గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ యత్నానికి పాల్పడరని...