రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

0
151

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి మండలం సీతయ్య పేటలో బుధవారం రైతన్న మీకోసం నిర్వహించారు. గ్రామంలో పర్యటించి రైతులు కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తుందని, గిట్టుబాటు ధరలకు ప్రభుత్వం రైతులు నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఆయనతో టీడీపీ నేతలు, అధికారులు ఉన్నారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Telangana
నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో కుల ఉన్మాదుల దాడి – 2 నెలల చిన్నారి మౌనిక మృతి బొల్లికుంట గ్రామస్తుల అశృనివాళి
నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో చోటుచేసుకున్న ఘటన ప్రతి మనసును కలచివేసింది. కేవలం రెండు...
By Ellandula Sandeep 2026-02-25 15:04:24 0 154
Telangana
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు సర్వర్ డౌన్‌ కారణంగా ఉదయం నుంచి...
By Veeresh Kumar 2026-03-24 16:44:18 2 823
Telangana
తెలంగాణ తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్? కసరత్తు పూర్తి చేసిన యూపీఎస్‌సీ.|
  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) ఎంపిక ప్రక్రియ తుది...
By Sidhu Maroju 2026-03-11 17:25:14 0 134
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com