OTT సెన్సార్ బోర్డు వర్తించదు కేంద్రమంత్రి మురుగన్

0
37

*ఓటీటీలకు సెన్సార్ బోర్డు వర్తించదు: కేంద్ర మంత్రి మురుగన్*

 

డిజిటల్ వినోదంలో మార్పుల నేపథ్యంలో ఓటీటీ కంటెంట్ నియంత్రణపై కేంద్రం స్పష్టత ఇచ్చింది.

 

ఓటీటీలు సెన్సార్ బోర్డు పరిధిలోకి రావని, వీటికి ప్రత్యేక మూడంచెల నియంత్రణ వ్యవస్థ ఉంటుందని కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ తెలిపారు.

 

ఐటీ రూల్స్-2021 ప్రకారం అక్రమ కంటెంట్ నిరోధం, వయస్సు ఆధారిత వర్గీకరణ ఓటీటీల బాధ్యత.

 

ఫిర్యాదుల పరిష్కారానికి మూడు స్థాయిల వ్యవస్థ అమల్లో ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు
*అమరావతి*   గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు   జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహణ...
By Rajini Kumari 2025-12-13 10:14:45 0 99
Telangana
అద్దెకు తీసుకున్న కార్లను అమ్మేశాడు : తూర్పు మండల డీసీపీ బాలస్వామి
సికింద్రాబాద్: యజమానిని మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తితో...
By Sidhu Maroju 2025-10-16 10:03:10 0 109
Andhra Pradesh
దుర్గ గుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు
*దుర్గగుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు*    *నూతన యాగశాల ద్వారా...
By Rajini Kumari 2025-12-19 09:54:12 0 17
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com