OTT సెన్సార్ బోర్డు వర్తించదు కేంద్రమంత్రి మురుగన్

0
37

*ఓటీటీలకు సెన్సార్ బోర్డు వర్తించదు: కేంద్ర మంత్రి మురుగన్*

 

డిజిటల్ వినోదంలో మార్పుల నేపథ్యంలో ఓటీటీ కంటెంట్ నియంత్రణపై కేంద్రం స్పష్టత ఇచ్చింది.

 

ఓటీటీలు సెన్సార్ బోర్డు పరిధిలోకి రావని, వీటికి ప్రత్యేక మూడంచెల నియంత్రణ వ్యవస్థ ఉంటుందని కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ తెలిపారు.

 

ఐటీ రూల్స్-2021 ప్రకారం అక్రమ కంటెంట్ నిరోధం, వయస్సు ఆధారిత వర్గీకరణ ఓటీటీల బాధ్యత.

 

ఫిర్యాదుల పరిష్కారానికి మూడు స్థాయిల వ్యవస్థ అమల్లో ఉంది.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com