కలెక్టరేట్ లో గణతంత్ర దినోత్సవము

0
454

విశాఖ పట్నం కలెక్టర్ కార్యా లయం లో ఈరోజు ఉదయం 8 గంటలకు గణ తంత్ర దినోత్సవం లో భాగంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు మరియు జాయింట్  కలెక్టర్ విద్యాధరి గారు త్రివర్ణ పతకాన్ని ఎగురు వేశారు. వారు సిబ్బందికి. జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియ జేస్తూ. మన భారత స్వాతంత్ర ఉద్యమకారులు ఆంగ్లేయ లుతో పోరాడి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సాధించారు. మరియు 1956 జనవరి 26 గణ తంత్ర దినోత్సవం . పూర్తి స్వాత త్రం ఇచ్చి వారి దేశానికి వారిని వెళ్ళిపోయోటట్లుగా చేశారు. పోరాటం చేసిన వారిలో జవ హ ర లా ల్ నెహ్రూ. మహాత్మ గాంధీ. సుభాష్ చంద్రబోస్. భగత్ సింగ్. బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు జగ్గ జీవన్ రామ్. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. సరోజినీ నాయుడు. అల్లూరి సీతారామరాజు. ఇంకా యంతో మంది మన భార తీయ లు. తెల్లదొర లతో పోరాడి నారు. మన దేశంలో ఉన్న సంపద దోసుకొని వెళ్ళిపోయారు. వారు మన దేశంలో ఉన్నప్పుడు . అనేక పన్నులు వసూలు చేస్తూ వారి చెప్పు చేతులలో వుండే వారం. నిరక్ష రాస్యతో మగ్గుతూ. అమాయకులగా చేస్తూ మన భారతీయ లను వారి మాట వినక పోతే చా ల చిత్ర హింస లు పెట్టే వారు. మన వారు ఆనాడు జైళ్లకు అనేక మంది వెళ్ళారు. ఈరోజు మన దేశ భక్తులు పోరాడిన ఫలితమే ఈ నాడు పూర్తి స్వతంత్రంతో మన రాజ్యాంగ హక్కులతో బతుకు తున్నామని అన్నా రు. ఈ  కార్య్రమంలో జిల్లా రెవెన్యూ  అధికారి గారు. ఏ ఓ. గారు. మరియు కార్యా లయ సిబ్బంది పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు.
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు 02-02-2026...
By Pagadala Venkateswar 2026-02-02 09:56:32 0 79
Telangana
కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ కాలనీ పర్యటన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-01-02 09:44:43 0 135
Telangana
స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్
విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రమోషన్లు చేయడంతో పాటు...
By Krishna Balina 2026-01-24 14:40:50 0 283
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com