ఈనెల 17 నా.. చివరి విడుతా పంచాయతీ పోరు

0
17

*మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే (6) మండలాలు డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోల్,*

*మొత్తం సర్పంచ్ స్థానాలు (169),*

*ఏకగ్రీవం అయినా స్థానాలు(19)*

*ఎన్నికలు జరిగే గ్రామపంచాయితీ సర్పంచి స్థానాలు (150), పోటీపడే అభ్యర్థుల సంఖ్య (495),*

*మొత్తం వార్డు మెంబర్ స్థానాలు (1412)*

*ఏకగ్రీవం అయిన వార్డు మెంబర్ స్థానాలు (272)*నో వాలిడ్ నామినేషన్లు(2)*

*ఎన్నికలు జరిగే వార్డు స్థానాలు (1138), పోటీపడే అభ్యర్థుల సంఖ్య (2857)*

*మొత్తం ఓటర్లు-1,60,587,*

*మొత్తం పోలింగ్ కేంద్రాలు-(1138),*

 

*ఎన్నికల సిబ్బంది*

 

*జోనల్ అధికారులు (13)*

*రూట్ అధికారులు (61)*

*ఏ.ఆర్.ఓ-1-(01,)*

*ఆర్.ఓ-II-(202,) పి.ఓ లు-(1732, ) ఓ.పి.ఓ లు-(1894), వెబ్క్యాస్టింగ్ -(38),*మైక్రో అబ్జర్వర్లు*(08)

Search
Categories
Read More
Telangana
ఐఏఎస్ నరహరి గారు రచించిన "బీసీల పోరుబాట" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
 ఈటల రాజేందర్ మాట్లాడుతూ  నరహరి గారు 11వ పుస్తక ఆవిష్కరణ మా చేతుల మీదుగా చేయించినందుకు...
By Sidhu Maroju 2025-06-14 15:56:35 0 1K
Andhra Pradesh
గూడూరు నగర పంచాయతీ నందు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్ జే వెంకటేశ్వర్లు కమిషనర్ రమేష్ బాబు
నగర పంచాయతీ నందు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్ జే వెంకటేశ్వర్లు...
By mahaboob basha 2025-08-16 00:16:45 0 511
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com