Social Media Influncer #Reporter
-
28 Posts
-
3 Photos
-
0 Videos
-
Store Manager at Guntur
-
Studied BA(HISTORY AND PUBLIC ADMINSTRATION & SOCIOLOGY) at GITAM UNIVERSITYClass of 1
-
Male
-
Followed by 0 people
-
Experience
5+ Years -
Language
Telugu
-
Current Position
Constituency In-charge
-
State
Andhra Pradesh (AP) -
Constituency
GUNTUR -
District
GUNTUR -
Mandal | Tahasil | Sub Division
GUNTUR
Recent Updates
-
ఎవర్రా మీరంతా.! పైకి చూసి డెలివరీ పార్శిళ్లు పికప్ అనుకునేరు.. అసలు యవ్వారం వేరుందిదొంగతనం కూడా దర్జాగా చేసేస్తున్నారు ఇక్కడ ఇద్దరు యువకులు. అది కూడా నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా.. దొంగతనం చేయడానికి ఏ మాత్రం జంకడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎవరూ చూడడం లేదని దర్జాగా పని కానిచ్చేశారు కానీ,అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో ఇదంతా రికార్డవుంటుందని గుర్తించలేకపోయారేమో పాపం. హైదరాబాద్ నగరంలోని మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం కేసు నమోదైంది. ఇద్దరు యువకులు...0 Comments 0 Shares 9 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్ ల్యాబ్చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్ ల్యాబ్ • గ్రంథాలయం నిండుగా పుస్తకాలతో నింపేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు• మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రివర్యులు• అందుబాటులోకి వచ్చిన 25 కంప్యూటర్ల అధునాతన స్కిల్ ఎడ్యుకేషన్ ల్యాబ్• లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే, జిల్లా...0 Comments 0 Shares 23 Views 0 Reviews
-
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు ....చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు Video Kosam Kinda Link Click Cheyandi Click To Watch Now !!! #Sivanagendra #Pawankalyan #Exclusive0 Comments 0 Shares 25 Views 0 Reviews
-
చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్.. భారత్లో ఇది సాధ్యమేనా???????????చిన్నారులపై సామాజిక మాధ్యమాలు (Social Media) తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మానసిక సమస్యలతోపాటు, వాటి ప్రభావం వల్ల తెలిసీతెలియని వయస్సులో కొందరు సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆస్ట్రేలియా (Australia) ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్,...0 Comments 0 Shares 30 Views 0 Reviews
-
రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి రూ.లక్ష.. పూర్తి వివరాలు ఇవే..ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన కౌలు రైతులకు పీఏసీఎస్ల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందించనుంది. ఈ పథకం ద్వారా రైతులు పెట్టుబడి భరోసా పొంది, అప్పుల ఊబి నుండి బయటపడతారు. ఇది రాష్ట్ర వ్యవసాయ రంగానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. రుణం ఎంత ఇస్తారు..? మళ్లీ ఎప్పుడు తిరిగి చెల్లించాలి..? అనే వివరాలు తెలుసుకుందాం.....0 Comments 0 Shares 44 Views 0 Reviews1
-
అరకు ఘాట్రోడ్లో భారీగా ట్రాఫిక్ జాం!!!!!!!!!!!!!!!!!!!!!!!అరకు ఘాట్రోడ్లో భారీగా ట్రాఫిక్ జాంవీకెండ్ కావడంతో పెరిగిన సందర్శకుల తాకిడిటూరిస్ట్ వాహనాలతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ఉడెన్ బ్రిడ్జి సమీపంలో నిలిచిపోయిన వాహనాలు #Sivanagendra #ARAKU #VISAKAPATANAM #TOURISM #TRENDING0 Comments 0 Shares 72 Views 0 Reviews3
-
Digging Big Wholes For What Purpose At Guntur Area ??Digging Long Wholes For What Purpose Each And Every Road Streets Going On Same Issues !! #Sivanagendra0 Comments 0 Shares 82 Views 0 Reviews1
-
T.D.P Press Meet On Rob #Guntur New Updatesరైల్వే ఓవర్ బ్రిడ్జి గురించి ఈ రోజు జరిగిన pressmeet #Sivanagendra #tdppressmeet #guntur TDP Press Meet On Rob Click To Watch Now !! Exclusive On Bharathaawaz Media0 Comments 0 Shares 89 Views 0 Reviews1
-
0 Comments 0 Shares 464 Views 0 Reviews1
-
భార్యను చంపి వాట్సప్ స్టేటస్ పెట్టాడు.. ఆ తర్వాత.. ఉలిక్కిపడిన వరంగల్జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను చంపి వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు.. తన భార్య హత్యకు కారణాలపై డెత్ డిక్లరేషన్ ఇచ్చి తను కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. భార్య వేధిస్తుందని.. చంపి.. ఆ తర్వాత భర్త ఉరివేసుకుని చనిపోయిన ఘటన తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం...0 Comments 0 Shares 96 Views 0 Reviews1
-
📢 జనవరి 2026 పెన్షన్ పంపిణీ – ముఖ్య సమాచారం✅ పెన్షన్ పంపిణీ తేదీ:➡️ జనవరి 1కు బదులుగా➡️ డిసెంబర్ 31, 2025 (ఉదయం 7:00 గంటల నుంచి) 🏠 గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది➡️ పెన్షన్ను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే అందజేస్తారు. 📅 పంపిణీ రోజులు:* 31-12-2025 (ప్రధాన రోజు)* 02-01-2026 (సాంకేతిక సమస్యలు ఉంటే మాత్రమే) ℹ️ గమనిక:* ఎక్కువ మంది లబ్ధిదారులకు మొదటి రోజే (31 డిసెంబర్) పెన్షన్ అందుతుంది.* ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే రెండో రోజు...0 Comments 0 Shares 100 Views 0 Reviews1
-
*కొల్కతాలో ఉద్రిక్తత.. మెస్సి ఈవెంట్ ఆర్గనైజర్ అరెస్టు*అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి కోల్కతా టూర్ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో.. ఆ ఈవెంట్ ఆర్గనైజర్ను పోలీసులు అరెస్టు చేశారు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా మెస్సి భారత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సాల్ట్లేక్ స్టేడియంలో నుంచి మెస్సి తొందరగా వెళ్లిపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం...0 Comments 0 Shares 108 Views 0 Reviews1
-
Guntur Reporters Assembele Here !Guntur Reporters Assembele Here !0 Comments 0 Shares 143 Views 0 Reviews2
-
నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి..గుంటూరు: నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి.. అంబటి రాంబాబు, మాజీ మంత్రి కామెంట్స్ శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు పరిశీలించేందుకు వైసీపీ నాయకులు అందరం వచ్చాం.. గుంటూరు పట్టణానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన బ్రిడ్జి శంకర్ విలాస్ బ్రిడ్జి. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రణ చేసేందుకు పాత బ్రిడ్జి ని...0 Comments 0 Shares 116 Views 0 Reviews1
-
*నోయిడా ఎక్స్ప్రెస్వేపై పొగమంచు.. పదుల సంఖ్యలో వాహనాలు ఢీ*ఉత్తరాదిలో వాయు కాలుష్యం (Air pollution) తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యతా సూచీ (AQI) ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. శనివారం తెల్లవారుజామున నోయిడా ఎక్స్ప్రెస్వేపై పొగమంచు (Dense Fog) దట్టంగా కమ్ముకోవడంతో పదుల సంఖ్యలో వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి (Multiple Vehicles Collide On Noida Expressway). ఈ ప్రమాదంలో వాహనదారులకు గాయాలవడంతో.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు....0 Comments 0 Shares 121 Views 0 Reviews1
-
కలల ప్రమాణం.. కన్నీటి ప్రయాణంఅంగరంగ వైభవంగా వివాహం..జీవితాంతం కలసి సాగుతామన్న ప్రమాణం అన్యోన్యంగా సాగుతున్న జీవితం తొమ్మిది నెలల వైవాహిక బంధం..మరో మూడు నెలలు గడిస్తే..తామిద్దరం.. ముగ్గురవుతామన్న సంతోషం ఇంతలో ఏం జరిగిందో..ఎంత కష్టమొచ్చిందో..దంపతులిద్దరూ.. ఒకే చీరతో ఉరేసుకుని తనువు చాలించారు. #SivaNagendra0 Comments 0 Shares 126 Views 0 Reviews1
-
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి కేసు విచారణ!!!!నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి కేసు విచారణకస్టడీ సమయం పెంచాలని రివిజన్ పిటిషన్కస్టడీ రివిజన్ పిటిషన్పై వాదనలు పూర్తితీర్పు ఈ నెల 16కు రిజర్వ్ చేసిన కోర్టు #sivanagendra0 Comments 0 Shares 131 Views 0 Reviews1
-
ఏపీలో అదుపు తప్పి లోయలో పడిన ట్రావెల్ బస్సు.. 9 మంది మృతిరోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. చింతూరు- మారేడుమిల్లి.. రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ...1 Comments 0 Shares 259 Views 0 Reviews1
More Stories