K.gopi , international human rights association ( IHRA) Observor -vigilance South india,world human rights council (WHRC) CHAIRMAN SC,ST,CELL andhrapradesh , jastice rights committee president tirupati district, dalta today news repotter tirupati rural, barath awaz news repotter tirupati district.
-
41 Posts
-
3 Photos
-
0 Videos
-
Social justice, social worker at South india
-
Studied Degree at SscClass of B.A
-
Followed by 21 people
-
Experience
4 Years -
Language
Telugu
-
Current Position
Reporter
-
State
Andhra Pradesh (AP) -
Constituency
Chendragiri -
District
Tirupati district
Recent Updates
-
నేడు వసంత పంచమి... శుభకార్యాలు చేయరాదువసంత పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. తెలివి తేటలు వృద్ధి చెందే రోజు గా చెప్తారు.ఇవాళ పొరపాటున కూడా ఈ పనులు చెయ్యకూడదని పండితులు అంటున్నారు.దినిని ప్రకృతి పండుగ భావిస్తారు నేడు వసంత ఋతువు ప్రారంభం కానుంది అందుకే చెట్లకు మొక్కలకు హాని చేయకుండా వుండాలి.ఇవాళ శుక్రుడు అస్తమిస్తున్నాడు కావున శుభ కార్యాలు వ్యాపారులు ప్రారంభంచొద్దు.అని సూచించారు.0 Comments 0 Shares 234 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
500నోట్లు రద్దు ప్రచారం నిజం లేదు ఆర్.బి.ఐ స్పష్టత500నోటికి కాలం చెల్లిందని దేశంలో మార్చి నుంచి 500నోట్లు రద్దు కానున్నాయి అన్ని రక రకాల పుకార్లు వినిపిస్తున్నాయి.ప్రెస్.ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB తప్పుడు సమాచారం అన్ని ఖండించింది.500నోట్లు చెలామణి నిలిచిపోతుందని వస్తున్న వార్తలు లో నిజం లేదని స్పష్టం చేసింది. 500నోట్లురద్దు పై ఆర్బిఐ ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చింది.0 Comments 0 Shares 327 Views 0 Reviews
-
వీబీ.జీ.రామ్.జీ ఏప్రిల్ లో మర్చి నెలాఖరు వరకు పాత విధానం లో నే ఉపాధి హామీ పథకం రాష్ట్ర లకు కేంద్రం స్పష్టత.ఈఏడాది మార్చి వరకు పాత విధానం లో నే ఉపాధి హామీ పథకం అమలు చేయానున్నారు ఏప్రిల్ నుంచి ప్రారంభమైయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్ గార్ ఆజీ వికసిత్ మిషన్ గ్రామీణ వీబీ.జీ.రామ్ జీ అమలు లోకి రానున్నది.కేంద్ర ప్రభుత్వం వాటా 60%రాష్ట్ర ప్రభుత్వం 40%నిధులను భరించాలి.0 Comments 0 Shares 332 Views 0 Reviews
-
కమర్షియల్ సిలిండర్ ధర పెంపుకొత్త సంవత్సరం లో ఆయిల్ కంపెనీలు ఎల్.పి. జి సిలిండర్లు రెట్లు ను పెంచాయి 19కేజిల కమర్షియల్ సిలిండర్ ధర 112రుపాయలు పెరిగింది. దాంతో కమర్షియల్ సిలిండర్ ధర 1912పెరిగింది.డొమోస్టిక్ సిలిండర్ ధర పెరగలేదు.0 Comments 0 Shares 327 Views 0 Reviews
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యస్.బి.ఐ సాలరీ ఖాత వున్నవారికి 1కోటి ప్రమాద భీమాఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలుకు ఉచితంగా 1కోటి రూపాయలు ప్రమాద భీమా అదీ ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా చేస్తేనే అమలు., ఉద్యోగాలు కు భారీ వారం ఉచితంగా 1కోటి రూపాయలు ప్రమాద భీమా ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కు మరో ముఖ్యమైన సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగాలు పై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా కోటి రూపాయల ప్రమాద భీమా Accidental insurance...0 Comments 0 Shares 334 Views 0 Reviews
-
తిరుపతి నగరపాలక సంస్థ చెత్త సేకరణతిరుపతి నగరంలో చెత్త సేకరణ లో స్వచ్ఛాంద్ర లో ప్రప్రథమం -స్వచ్చ తిరుపతిలో ప్రప్రథమం.తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ తెలిపారు.0 Comments 0 Shares 405 Views 0 Reviews
-
తిరుపతి జిల్లాలో డ్రెంకెన్ డ్రైవ్ కేసు లు మొత్తం 444.తిరుపతి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి . తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం ఎన్ని హెచ్చరికలు జారీచేసిన మందు బాబులు లెక్క చేయకుండా పూల్ గా త్రాగి వాహనాలతో రోడ్డు మీదకు వచ్చారు. పోలీసు యంత్రాంగం అడుగడుగునా తనిఖీ లు చేశారు. 64 ప్రాంతాల్లో 80బృందాలతో బ్రీత్ ఆనలైజర్ తో టెస్టు లు నిర్వహిస్తారు. దీంతో జిల్లాలో 444డ్రెంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఒక్క తిరుపతి పట్టణం లోనే 204 కేసులు నమోదు...0 Comments 0 Shares 358 Views 0 Reviews
-
దేశ ప్రజలు కు రాష్ట్ర పతి, ప్రధాని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.దేశ ప్రజలు కు రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము,, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం లో నూతన శక్తి సానుకూల మార్పునకు సంకేతమనీ దేశ అభివృద్ధికి, సామరస్యం, పర్యావరణ పరిరక్షణ కు దేశ ప్రజలు కట్టుబడి ఉండాలని రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రధాని మోడీ నూతన ఏడాది లో ప్రతి ఒక్కరూ కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలుతో పాటు ఆత్మా విశ్వాసం తో ప్రజలు...0 Comments 0 Shares 359 Views 0 Reviews
-
ఈరోజు నుంచి IRCTC కొత్త రూల్స్జనవరి 1వ తేదీ నుంచి రైల్వే శాఖ లో రైలు టికెట్ బుకింగ్ లో పెద్ద మార్పులు.ఐ.ఆర్.సి.టి.సిలో చరిత్ర లోనే పెద్ద ఎత్తున మార్పులు ను తిసుకోనీరానుంది..భారత దేశంలో రైలు ప్రయాణం అంటే కోట్లాది మంది ప్రజలు జీవనాడి ఉద్యోగాలు, వ్యాపారులు,చదువులు, పర్యాటకం, పుణ్య క్షేత్రాలు ఇలా ఏ అవసరం వచ్చినా మొదటి గా గుర్తు వచ్చే ప్రయాణం మార్గం రైల్వేనే. అలాంటి రైల్వే శాఖ లో మార్పులు జనవరి 5వ తేదీ...0 Comments 0 Shares 352 Views 0 Reviews
-
నూతన సంవత్సర శుభాకాంక్షలుభారత్ ఆవాజ్ మీడియా మిత్రులకు, ప్రతినిధులకు మరియు ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు , భారత్ అవాజ్ న్యూస్ చానల్స్ నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు0 Comments 0 Shares 347 Views 0 Reviews1
-
గ్రామీణ ప్రాంతాల్లో "రీసర్వే "రైతులకు అవగాహన సదస్సుతిరుపతి:-తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం గ్రామ పంచాయతీ కాలూరు రెవెన్యూ విలేజ్ పరిధిలోని ఉన్న రైతులుకు రీ సర్వే పై అవగాహన కల్పిస్తూ, రైతులకు యొక్క సమస్యలు తెలుసుకున్నారు.2/1/2026 న రీ సర్వే జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యం.ఆర్.ఓ, డి.టి,వి.ఆర్.ఓ వి.ఆర్.ఎ సి.మల్లవరంగ్రామా పంచాయతీ సర్పంచ్ కార్యదర్శీ, సర్వేర్, రైతులు పాల్గొన్నారు.. కె.గోపి,భారత్...0 Comments 0 Shares 255 Views 0 Reviews
-
గ్రామీణ ప్రాంతాల్లో "రీసర్వే "రైతులకు అవగాహన సదస్సుతిరుపతి:-తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం గ్రామ పంచాయతీ కాలూరు రెవెన్యూ విలేజ్ పరిధిలోని ఉన్న రైతులుకు రీ సర్వే పై అవగాహన కల్పిస్తూ, రైతులకు యొక్క సమస్యలు తెలుసుకున్నారు.2/1/2026 న రీ సర్వే జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యం.ఆర్.ఓ, డి.టి,వి.ఆర్.ఓ వి.ఆర్.ఎ సి.మల్లవరంగ్రామా పంచాయతీ సర్పంచ్ కార్యదర్శీ, సర్వేర్, రైతులు పాల్గొన్నారు.. కె.గోపి,భారత్...0 Comments 1 Shares 649 Views 0 Reviews
-
డిగ్రీ బాలికల గురుకులంలో విద్యార్థి నీ విచక్షణా రహితంగా కోట్టిన వార్డెన్.భూపాలపల్లి లోని ఎస్సీ బాలికలగురుకులంలో విద్యార్థి నీ తన రూమ్ కి పిలిపించుకొని కర్రతో ఇష్టం మెచ్చినట్లు కోట్టిన వార్డెన్. భావాని ప్రతి రోజూ ఇలాగే తమను ఏదో సాకు చూపించి కొడుతుందని విద్యార్థులు ఆవేదన.విద్యార్థులను విచక్షణా రహితంగా కొట్టుతున్న వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.0 Comments 0 Shares 372 Views 0 Reviews
-
తిరుపతి భవిష్యత్తులో స్మార్ట్ సిటీ గాతిరుపతి:- తిరుపతి స్మార్ట్ సస్టెనబల్ సిటీ గా తిర్చిద్దిదే లక్ష్యం తో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ క్యాన్సెప్ట్ ను తెర పైకి తెచ్చింది. ఆధునిక మౌళిక వసతులు, స్మార్ట్ ట్రాన్స్ పోర్ట్, గ్రిన్ ఎనర్జీ కనెక్టి విటి ప్లాన్ సిటీ డెవలప్మెంట్ డిజిటల్ సేవలు విస్తరణ లో తిరుపతి నుంచి అంతార్జాతీయ స్ధాయిలో తీసుకెళ్ళే ప్రణాళిక లు చెస్తుంది. ఐటీ, టూరిజం, ఎడ్యుకేషన్ హాస్పిటల్స్ రంగాలలో పెట్టుబడులు ను ఆకర్షించే...0 Comments 0 Shares 360 Views 0 Reviews
-
ఒక రోజు ముందే పెన్షన్లు నేడే పంపిణీఎపీ ప్రభుత్వం ప్రతి నేల ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్లు ఒక రోజు ముందే ఇవ్వడం జరుగుతుంది.యన్.టి.ఆర్ భరోసా పెన్షన్లు కోసం 2,743కోట్లును విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 63లక్షల పైగా పెన్షన్లు దారులుకు నేడు సచివాలయం సిబ్బంది ఇంటి వద్ద నే డబ్బులను అందజేశారు.0 Comments 0 Shares 357 Views 0 Reviews
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్తరాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జనవరి 2వతేది నుండి 9వరకు పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ లో గ్రామ సభలు ద్వారా ఈకేవైసి , వేలిముద్ర ధృవీకరణ తో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించునున్నారు.0 Comments 0 Shares 292 Views 0 Reviews
-
సంక్రాంతి పండుగ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే 11 స్పెషల్ ట్రైన్స్సంక్రాంతికి పాట్నాలో నుంచి విలెజ్ లకు వేళ్ళే ప్రయాణికులను దృష్టి లో పెట్టుకొని మరో 11స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతున్నాట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ రకా పోకాలు సాగుతాయి. కాకినాడ --వికారబాద్, వికారాబాద్ -- పార్వతి పురం, పార్వతి పురం నుంచి కాకినాడ, ఈమధ్య ట్రైన్స్ నడవనున్నాయి. విటికి బుకింగ్స్ ప్రారంభమైనట్లు తెలిపింది SCR...0 Comments 0 Shares 397 Views 0 Reviews
-
తిరుపతి జిల్లా కి రానున్న నౌకల తయారీ కేంద్రం.తిరుపతిజిల్లాలో నౌకల తయారీ కేంద్రం వస్తుంది . తిరుపతి జిల్లా ప్రజలు కు శుభవార్త. అవును మీరు చదివింది నిజమే.అతి త్వారలోనే ఈ ప్రాజెక్టు తిరుపతి జిల్లా కి రానున్నది. మనకు ఓ పోర్ట్ వుండాలని గూడూరు నియోజకవర్గం లోని వాకాడు, చిట్టమూరు మండల లను తిరుపతి జిల్లా లోనే వుంచడం జరిగింది. ఆ రెండు మండలల పరిధిలో దుగరాజపట్నం లో పోర్టు నిర్మాణం జరుగుతోంది.షిప్ బిల్డింగ్ స్కిం క్రింద నౌకల తయారీ కేంద్రాని...0 Comments 0 Shares 406 Views 0 Reviews
More Stories