K.gopi , international human rights association ( IHRA) Observor -vigilance South india,world human rights council (WHRC) CHAIRMAN SC,ST,CELL andhrapradesh , jastice rights committee president tirupati district, dalta today news repotter tirupati rural, barath awaz news repotter tirupati district.
-
51 Posts
-
6 Photos
-
0 Videos
-
Social justice, social worker at South india
-
Studied Degree at SscClass of B.A
-
Followed by 22 people
-
Experience
4 Years -
Language
Telugu
-
Current Position
Non-Working
-
State
Andhra Pradesh (AP) -
Assembly Constituency
Chendragiri -
District
Tirupati district
Recent Updates
-
International human rights association Observer -vigilance South India Mr k.gopiInternational human rights association (IHRA)Observer -vigilance South India కు కరాపటి గోపి నియామకం జరిగింది . అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం .(ఐ.హెచ్.ఆర్.ఏ) కరాపటి గోపి నీ పరిశీలకులు గా నియమించారు.0 Comments 0 Shares 50 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
International human rights association Observer -vigilance South India Mr k.gopiInternational human rights association (IHRA)Observer -vigilance South India కు కరాపటి గోపి నియామకం జరిగింది . అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం .(ఐ.హెచ్.ఆర్.ఏ) కరాపటి గోపి నీ పరిశీలకులు గా నియమించారు.0 Comments 1 Shares 147 Views 0 Reviews
-
National Anti corruption and crime bureau ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా కరాపటి గోపి నియామకం.తిరుపతి కి చెందిన మిష్టర్ గోపి నీ national anti corruption and crime bureau (NACCB )national vice president prince sharmaవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా కరాపటి గోపి నీ నియమించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ లంచం తిసుకోవాడం, లంచం ఇవ్వడం పెద్ద నేరం అన్నారు. లంచం తిసుకోనీ, లంచం ఇవ్వానీ సమాజాన్ని చూడాలని వుందని చెప్పారు.0 Comments 0 Shares 163 Views 0 Reviews
-
తిరుపతి లో కృత్రిమ అవయవాలు తయారీతిరుపతి లో కృత్రిమ అవయవాలు తయారీ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి.ఈ యునిట్ తయారీ ఏర్పాటు కనీసం మూడు వేల చదరపు అడుగుల స్థలం అవసరం వుందని హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రష్మీ రంజాన్ సేథీ బృందం రుయా హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగం వేనుక ప్రాంతాల్లో పాతమెటర్నిటీ క్వార్టర్స్ లో స్థలం చూసింది.త్వరలో ఢిల్లి బృందం వచ్చాక తుది నిర్ణయం చేప్తారురనీ రూయా హాస్పిటల్...0 Comments 0 Shares 161 Views 0 Reviews
-
God is great love for allGod is great love for all0 Comments 0 Shares 191 Views 0 Reviews
-
తిరుపతి లో నారా భువనేశ్వరి జన్మ దిన వేడుకలుతిరుపతిలో నారా భువనేశ్వరి జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.చాలా ప్రాంతాల్లో పేదలకు అన్నదానం చేశారు. ఏపి షాప్ చైర్మన్ రవి నాయుడు అల్పాహారం అందించారు. ఆయన మాట్లాడుతూ యన్.టి.ఆర్ ట్రస్టు ద్వారా నారా భువనేశ్వరి చేస్తూన్న సేవ కార్యక్రమాలును కోనియాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు శ్రీ చంద్ర బాబు నాయుడు కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ వుండాలని ఆక్షాంక్షించారు.0 Comments 0 Shares 237 Views 0 Reviews
-
మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు,, మంత్రి..మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఆగష్టు, సెప్టెంబర్ లో ఎలక్షన్ జరుగుతాయన్నారు. ప్రచారంలో ముందుండాలని ప్రభుత్వం . చేస్తున్న అభివృద్ధినీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని.కార్యాకర్తలకు సూచించారు.దీంతో రెండు నెలల్లో సర్పంచ్,యం.పి టి సి ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.0 Comments 0 Shares 241 Views 0 Reviews
-
నేడు వసంత పంచమి... శుభకార్యాలు చేయరాదువసంత పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. తెలివి తేటలు వృద్ధి చెందే రోజు గా చెప్తారు.ఇవాళ పొరపాటున కూడా ఈ పనులు చెయ్యకూడదని పండితులు అంటున్నారు.దినిని ప్రకృతి పండుగ భావిస్తారు నేడు వసంత ఋతువు ప్రారంభం కానుంది అందుకే చెట్లకు మొక్కలకు హాని చేయకుండా వుండాలి.ఇవాళ శుక్రుడు అస్తమిస్తున్నాడు కావున శుభ కార్యాలు వ్యాపారులు ప్రారంభంచొద్దు.అని సూచించారు.0 Comments 0 Shares 607 Views 0 Reviews
-
500నోట్లు రద్దు ప్రచారం నిజం లేదు ఆర్.బి.ఐ స్పష్టత500నోటికి కాలం చెల్లిందని దేశంలో మార్చి నుంచి 500నోట్లు రద్దు కానున్నాయి అన్ని రక రకాల పుకార్లు వినిపిస్తున్నాయి.ప్రెస్.ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB తప్పుడు సమాచారం అన్ని ఖండించింది.500నోట్లు చెలామణి నిలిచిపోతుందని వస్తున్న వార్తలు లో నిజం లేదని స్పష్టం చేసింది. 500నోట్లురద్దు పై ఆర్బిఐ ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చింది.0 Comments 0 Shares 707 Views 0 Reviews
-
వీబీ.జీ.రామ్.జీ ఏప్రిల్ లో మర్చి నెలాఖరు వరకు పాత విధానం లో నే ఉపాధి హామీ పథకం రాష్ట్ర లకు కేంద్రం స్పష్టత.ఈఏడాది మార్చి వరకు పాత విధానం లో నే ఉపాధి హామీ పథకం అమలు చేయానున్నారు ఏప్రిల్ నుంచి ప్రారంభమైయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్ గార్ ఆజీ వికసిత్ మిషన్ గ్రామీణ వీబీ.జీ.రామ్ జీ అమలు లోకి రానున్నది.కేంద్ర ప్రభుత్వం వాటా 60%రాష్ట్ర ప్రభుత్వం 40%నిధులను భరించాలి.0 Comments 0 Shares 711 Views 0 Reviews
-
కమర్షియల్ సిలిండర్ ధర పెంపుకొత్త సంవత్సరం లో ఆయిల్ కంపెనీలు ఎల్.పి. జి సిలిండర్లు రెట్లు ను పెంచాయి 19కేజిల కమర్షియల్ సిలిండర్ ధర 112రుపాయలు పెరిగింది. దాంతో కమర్షియల్ సిలిండర్ ధర 1912పెరిగింది.డొమోస్టిక్ సిలిండర్ ధర పెరగలేదు.0 Comments 0 Shares 687 Views 0 Reviews
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యస్.బి.ఐ సాలరీ ఖాత వున్నవారికి 1కోటి ప్రమాద భీమాఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలుకు ఉచితంగా 1కోటి రూపాయలు ప్రమాద భీమా అదీ ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా చేస్తేనే అమలు., ఉద్యోగాలు కు భారీ వారం ఉచితంగా 1కోటి రూపాయలు ప్రమాద భీమా ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కు మరో ముఖ్యమైన సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగాలు పై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా కోటి రూపాయల ప్రమాద భీమా Accidental insurance...0 Comments 0 Shares 699 Views 0 Reviews
-
తిరుపతి నగరపాలక సంస్థ చెత్త సేకరణతిరుపతి నగరంలో చెత్త సేకరణ లో స్వచ్ఛాంద్ర లో ప్రప్రథమం -స్వచ్చ తిరుపతిలో ప్రప్రథమం.తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ తెలిపారు.0 Comments 0 Shares 827 Views 0 Reviews
-
తిరుపతి జిల్లాలో డ్రెంకెన్ డ్రైవ్ కేసు లు మొత్తం 444.తిరుపతి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి . తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం ఎన్ని హెచ్చరికలు జారీచేసిన మందు బాబులు లెక్క చేయకుండా పూల్ గా త్రాగి వాహనాలతో రోడ్డు మీదకు వచ్చారు. పోలీసు యంత్రాంగం అడుగడుగునా తనిఖీ లు చేశారు. 64 ప్రాంతాల్లో 80బృందాలతో బ్రీత్ ఆనలైజర్ తో టెస్టు లు నిర్వహిస్తారు. దీంతో జిల్లాలో 444డ్రెంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఒక్క తిరుపతి పట్టణం లోనే 204 కేసులు నమోదు...0 Comments 0 Shares 729 Views 0 Reviews
-
దేశ ప్రజలు కు రాష్ట్ర పతి, ప్రధాని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.దేశ ప్రజలు కు రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము,, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం లో నూతన శక్తి సానుకూల మార్పునకు సంకేతమనీ దేశ అభివృద్ధికి, సామరస్యం, పర్యావరణ పరిరక్షణ కు దేశ ప్రజలు కట్టుబడి ఉండాలని రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రధాని మోడీ నూతన ఏడాది లో ప్రతి ఒక్కరూ కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలుతో పాటు ఆత్మా విశ్వాసం తో ప్రజలు...0 Comments 0 Shares 728 Views 0 Reviews
-
ఈరోజు నుంచి IRCTC కొత్త రూల్స్జనవరి 1వ తేదీ నుంచి రైల్వే శాఖ లో రైలు టికెట్ బుకింగ్ లో పెద్ద మార్పులు.ఐ.ఆర్.సి.టి.సిలో చరిత్ర లోనే పెద్ద ఎత్తున మార్పులు ను తిసుకోనీరానుంది..భారత దేశంలో రైలు ప్రయాణం అంటే కోట్లాది మంది ప్రజలు జీవనాడి ఉద్యోగాలు, వ్యాపారులు,చదువులు, పర్యాటకం, పుణ్య క్షేత్రాలు ఇలా ఏ అవసరం వచ్చినా మొదటి గా గుర్తు వచ్చే ప్రయాణం మార్గం రైల్వేనే. అలాంటి రైల్వే శాఖ లో మార్పులు జనవరి 5వ తేదీ...0 Comments 0 Shares 721 Views 0 Reviews
-
నూతన సంవత్సర శుభాకాంక్షలుభారత్ ఆవాజ్ మీడియా మిత్రులకు, ప్రతినిధులకు మరియు ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు , భారత్ అవాజ్ న్యూస్ చానల్స్ నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు0 Comments 0 Shares 710 Views 0 Reviews1
-
గ్రామీణ ప్రాంతాల్లో "రీసర్వే "రైతులకు అవగాహన సదస్సుతిరుపతి:-తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం గ్రామ పంచాయతీ కాలూరు రెవెన్యూ విలేజ్ పరిధిలోని ఉన్న రైతులుకు రీ సర్వే పై అవగాహన కల్పిస్తూ, రైతులకు యొక్క సమస్యలు తెలుసుకున్నారు.2/1/2026 న రీ సర్వే జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యం.ఆర్.ఓ, డి.టి,వి.ఆర్.ఓ వి.ఆర్.ఎ సి.మల్లవరంగ్రామా పంచాయతీ సర్పంచ్ కార్యదర్శీ, సర్వేర్, రైతులు పాల్గొన్నారు.. కె.గోపి,భారత్...0 Comments 0 Shares 497 Views 0 Reviews
More Stories