గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
155

రాయచోటి మండలం చెన్న ముక్క పల్లి గ్రామం కొలిమి మెట్టుకు వెళ్లే 600 మీటర్లు 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వము లక్ష్యమని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాయచోటి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండికోట సుధాకర్ డైరెక్టర్ మస్తాన్ ప్రభాకర్ రెడ్డి మరియు యువ నాయకులు మదన్మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: యోగా శిభిరామ్ లో పలుగోనా ఎమ్మెల్యే
భారత్ స్వాభిమాన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా ధ్యాన ఆరోగ్య శిబిరంలో పాల్గొనడం జరిగింది....
By Sadaq Sadaq 2026-05-01 07:25:34 0 113
Legal
Supreme Court Restores Convictions in High-Profile Dr. Subbiah Murder Case
Overturning the Madras High Court’s controversial acquittals, the Supreme Court restored...
By Dunna Jessicaruth 2026-05-19 11:32:29 0 30
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించి
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్...
By Chennaiah Kati 2026-01-24 06:12:22 0 167
Andhra Pradesh
పుంగనూరు: నియోజకవర్గంలో సంతోషాల మధ్య భోగి పండుగ జరుపుకుంటున్నారు.
ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇప్పటికే పల్లెలు సంక్రాంతి శోభతో...
By Kothuru Murali 2026-01-14 08:43:50 0 142
Telangana
ప్రమాదవకరంగా ఏర్పడ్డ రాళ్లగుట్ట : పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
    సికింద్రాబాద్ : మోండా డివిజన్ పరిధిలోని ఈస్ట్ మారేడ్ పల్లి వడ్డెర బస్తి ప్రాంతంలో...
By Sidhu Maroju 2025-11-03 12:25:31 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com