100 ఎకరాలలో టీటీడీ వారి దివ్య వృక్షాల ప్రాజెక్ట్ :

0
216

కర్నూలు : 100 ఎకరాలలో దివ్య దృష్టి ప్రాజెక్ట్ టీటీడీ (TTD) వారు దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ను టీటీడీ చైర్మన్ బి . ఆర్.నాయుడు ప్రారంభించారు. 

ఇది దేశంలోనే తొలిసారిగా దేవాలయాల ధ్వజస్తంభాల తయారీకి అవసరమైన వృక్షాలను పెంచడానికి సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే పర్యావరణ, ఆధ్యాత్మిక ప్రాజెక్ట్.

ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా ధ్వజస్తంభాలకు అవసరమైన చెట్లను స్వయంగా పెంచి, పరిరక్షించి, వినియోగించుకోవాలని టీటీడీ నిర్ణయించింది. 


ప్రాజెక్ట్  యొక్క ముఖ్యాంశాలు:
లక్ష్యం: ధ్వజస్తంభాల నిర్మాణానికి అవసరమైన దివ్య వృక్షాలను స్వయంగా పెంచి, సంరక్షించడం.


విస్తీర్ణం: సుమారు 100 ఎకరాలు.


ప్రాముఖ్యత: ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత.

Like
1
Search
Categories
Read More
Telangana
సైబరాబాద్ 24 ఏళ్ల ప్రస్థానం : సూరారం పీఎస్ లో సంబరాలు .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సూరారం...
By Sidhu Maroju 2026-02-12 16:14:02 0 135
Andhra Pradesh
తిరుపతి జీల్లాలో గూడూరు ఔట్, రైల్వే కోడూరు ఇన్
జిల్లాల పునర్విభజన పై సిఎం చంద్రబాబు నాయుడు చర్చించి నట్లు తెలుస్తోంది.ఈసమావేశంలో మంత్రులు...
By Karapati Gopi 2025-12-27 14:53:57 0 399
Telangana
ఆన్ లైన్ బెట్టింగులకు బానిసైన ఓ పోలీసు కథ.,|
హైదరాబాదు :  ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.కోటిన్నర పోగొట్టుకున్న అంబర్‌పేట్ ఎస్ఐ...
By Sidhu Maroju 2025-11-27 08:01:04 0 132
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని 14 అడుగుల విగ్రహం సర్వం సిద్ధం అటల్ బిహారీ వాజ్పేయి
*ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 14 అడుగుల...
By Rajini Kumari 2025-12-24 10:39:42 0 138
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com