దుర్గ గుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు

0
104

*దుర్గగుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు*

 

 *నూతన యాగశాల ద్వారా భక్తులకు మరిన్ని విస్తృత* *సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టిన* 

 *దుర్గగుడి ఈవో* 

*శీనా నాయక్*

 

 *శుక్రవారం అమావాస్య సందర్భంగా చండీ హోమంలో సుమారు 201* 

 *చండీ హోమ సేవలో* *పాల్గొన్నారు*

 

 *నూతనంగా నిర్మించిన యాగశాల విశాలంగా ఉండడంతో పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు అనుగుణంగా కూర్చునేందుకు సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది*

 

 *చండీ హోమం అనంతరం భక్తులకు ప్రసాదాలు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ ఈవో*

Search
Categories
Read More
Telangana
Remembering P. V. Narasimha Rao on His 104th Birth Anniversary
Born: June 28, 1921 | Known as the "Father of Indian Economic Reforms" Today, India pays tribute...
By Bharat Aawaz 2025-06-28 05:44:41 0 2K
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరు పట్టణం లో అర్ధనారీశ్వరిగా దర్శనమిచ్చిన మారెమ్మ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం శ్రీవిరుపాక్షి మారెమ్మ...
By Kothuru Murali 2026-02-15 07:52:48 0 26
Telangana
కడెం ; గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులకు ఆహ్వానం
తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షకు 5 తరగతి నుంచి 9 వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కడెం...
By Mittapelli Saketh 2025-12-23 09:37:21 0 653
Andhra Pradesh
పుంగనూరు: శుభారం డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎన్ సీ సీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన...
By Kothuru Murali 2026-02-03 14:16:04 0 43
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com