భారతీయ జనతా పార్టీ రాజంపేట జిల్లా ఇంచార్జ్ చంద్రమౌళి

0
134

గూడూరు భారతీయ జనతా పార్టీ రాజంపేట జిల్లా ఇంచార్జ్ చంద్రమౌళి ముఖ్య అతిథి గా మండల అధ్యక్షుడు నవీన్ వేదావ్యాస్ ఆధ్వర్యంలో ఈరోజు మండల ప్రవాస్ యోజన కార్యక్రమం జరిగింది. స్వదేశీ ఉత్పత్తులు కొనేటటువంటి ఉద్యమం ప్రారంభమైందని ఇంటింటికి తిరిగి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి గురుంచి చెప్పాలని రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో బీజేపీ హావ కొనసాగాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్లేష్ నాయుడు మరియు గజేంద్ర గోపాల్ పాల్గొన్నారు. బీజేపీ కౌన్సిలర్ డమం శకుంతలబాయ్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్న జిల్లా ఇంచార్జి చంద్రమౌళి

Search
Categories
Read More
Andhra Pradesh
వాడి వేడి గా కౌన్సెలింగ్ సాధారణ సమావేశాలు....
మన గూడూరు పంచాయతీ చైర్మన్ జె. వెంకటేశ్వర్లు అధ్యక్షత మేనేజర్ విజయలక్ష్మి వాడి వేడి గా కౌన్సెలింగ్...
By mahaboob basha 2025-07-31 13:23:19 0 752
Andhra Pradesh
ఏపీలో అదుపు తప్పి లోయలో పడిన ట్రావెల్‌ బస్సు.. 9 మంది మృతి
 రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం...
By SivaNagendra Annapareddy 2025-12-12 11:45:57 1 283
Manipur
“मोदी के मणिपुर दौरे से पहले सुरक्षा कड़ी, सेना अलर्ट”
प्रधानमंत्री #Modi के मणिपुर दौरे सै पहिले सेना अऊ सुरक्षा एजेंसियां नै सुरक्षा इंतजामां की गहन...
By Pooja Patil 2025-09-12 05:09:56 0 106
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com