పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా పనిచేయుటకు దరఖాస్తుల ఆహ్వానం : కర్నూలు పోస్టల్ ఎస్పీ !!

0
177

కర్నూలు : కర్నూలు జిల్లా : 
భారత ప్రభుత్వము తపాల శాఖ : కర్నూల్ డివిజన్ కర్నూలు-518001.
భారత ప్రభుత్వం తపాలా శాఖలో భాగమైనటువంటి తపాలా జీవిత బీమా మరియు గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలు కమిషన్ పద్ధతిన చేయించుటకు డైరెక్ట్ ఏజెంట్లను నియమించుట కొరకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీ జనార్దన్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు . 
అర్హత : పదవ తరగతి పాస్ అయి ఉండాలి, వయసు : 18 తరాల పైబడిన వారందరూ అర్హులే. 
మాజీ జీవిత బీమా అడ్వైజర్లు, రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగులు, నిరుద్యోగ యువతీ యువకులు, గృహిణులు, స్వయం సహాయక బృంద సభ్యులు , సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ యువతి యువకులు, రిటైర్డ్ ఆర్మీ పోలీస్ నేవీ వారు డైరెక్ట్ ఏజెంట్ గా పనిచేయుటకు అర్హులు : 
ఎంపిక కాబడిన డైరెక్ట్ ఏజెంట్లు 5000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించవలసి ఉంటుంది ( తిరిగి వాపసు ఇవ్వబడును).
ఆసక్తి గల అభ్యర్థులు కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర గల సూపరింటెండెంట్  ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్,  హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణ నందు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లతో  జవరి 7 వ తేదీ మరియు 8 వ తేదీలలో డైరెక్ట్ గా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందిగా తెలియజేశారు. 
మరిన్ని వివరాలకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ 7013029312 లో సంప్రదించవలసింది గా తెలియచేశారు.. 

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ ఐదు జిల్లాలు 23 మండలాలు 121 గ్రామాల గుండా వెళ్లానున్నది.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఐదు జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల గుండా వెళ్లనుంది. జిల్లాల...
By KOTESWARARAO KVSR 2025-12-23 03:14:54 0 183
Andhra Pradesh
విద్యార్థుల భద్రతపై ముందస్తు జాగ్రత్తలు
విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగా.. ఇంటర్ పరీక్షలు పూర్తైన నేపథ్యంలో విద్యార్థుల...
By Boiena Rajesh 2026-03-23 04:11:20 0 120
Bharat Aawaz
1975 Emergency to Today: Are We Truly Free?
"𝐖𝐡𝐞𝐧 𝐭𝐫𝐮𝐭𝐡 𝐢𝐬 𝐬𝐢𝐥𝐞𝐧𝐜𝐞𝐝, 𝐝𝐞𝐦𝐨𝐜𝐫𝐚𝐜𝐲 𝐰𝐡𝐢𝐬𝐩𝐞𝐫𝐬 𝐢𝐧 𝐟𝐞𝐚𝐫." 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓, 𝟏𝟗𝟕𝟓 𝐨𝐧𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐝𝐚𝐫𝐤𝐞𝐬𝐭 𝐧𝐢𝐠𝐡𝐭𝐬 𝐢𝐧...
By Bharat Aawaz 2025-06-25 07:37:02 0 2K
Telangana
రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించిన ఈశ్వరీ భాయి 107వ జయంతి వేడుకలు.|
హైదరాబాద్ :  తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ, మరియు ఈశ్వరీ బాయి మెమోరియల్ ట్రస్ట్...
By Sidhu Maroju 2025-12-01 16:20:24 0 219
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ: గుండెపోటుతో తండ్రి మృతి అనాధలైన.
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, పెద్ద కొండ మర్రి గ్రామానికి చెందిన వై. శ్రీనివాసులు (38)...
By Kothuru Murali 2026-01-18 09:09:53 0 89
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com