డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుని పట్టుకున్న పోలీసులు.

0
62

హైదరాబాద్: రాచకొండ SOT,  మల్కాజ్ గిరి, మరియు కీసర పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో అంతరాష్ట్ర డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితున్ని పట్టుకున్న పోలీసులు.

కోటి రూపాయల విలువ చేసే ఏడు కిలోల OPIUM, 2 కిలోల POPPY STRAW, ఒక మొబైల్స్ స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు. 

7 కేజీ ఓపిఎం, 2కేజీల పాపిస్ట్రా స్వాధీనం

చతిస్గడ్ కి చెందిన లోకేష్ భరత్ (26) డ్రగ్ పెడ్లర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.

పరారీలో ఉన్న రాజస్తాన్ కి చెందిన జగదీష్ గుజ్జర్ నిందితుడి కోసం గాలింపు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో 10 నెలల వ్యవధి లో ఇప్పటివరకు 403 డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుల పట్టివేత.

హోటల్ మేనేజర్ గా పనిచేస్తూ ఈజీ మనీ కి అలవాటు పడి దీన్ని ఎంచుకున్న నిందితుడు లోకేష్ భరత్.

Sidhumaroju 

Search
Categories
Read More
Maharashtra
Malaria Cases Double in Pune as Maharashtra Sees Spike |
Maharashtra is witnessing a sharp rise in malaria cases this year, with Pune city alone recording...
By Bhuvaneswari Shanaga 2025-09-18 12:00:30 0 78
Telangana
ఆబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్ర
 అబిడ్స్‌ ఇస్కాన్‌ ఆలయ ఆధ్వర్యంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్రను ఘనంగా...
By Sidhu Maroju 2025-06-26 10:25:55 0 1K
Andhra Pradesh
ఉత్తర కోస్తా ఆంధ్రపై అల్పపీడన ప్రభావం |
బంగాళాఖాతంలో ఏర్పడిన లోపపీడన తీవ్ర అల్పపీడనంగా మారి, ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం...
By Bhuvaneswari Shanaga 2025-10-03 06:34:02 0 29
Assam
Goods Vehicles Halted Rising Heat on OIL & CIL Transport |
Vehicles carrying goods from Oil India Limited and Coal India Limited are being stopped, sparking...
By Pooja Patil 2025-09-16 04:04:55 0 200
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com