తెలంగాణ ఉద్యమకారుల ఫోరం శాంతియుత దీక్షలు - సంఘీభావం తెలిపిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

0
918

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత దీక్షలు అల్వాల్ జెఎసి ప్రాంగణంలో ఉద్యమకారులు శాంతియుత దీక్షలు కొనసాగించారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారికి గుర్తింపు కార్డులు ఇండ్ల స్థలాలు పింఛన్లు వంటి వి వ్వాలని వారి కోరారు. స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో పట్లోళ్ల సురేందర్ రెడ్డి పుట్నాలకృష్ణ డోలి సుధీర్ రవి సతీష్ శోభన్ బాబు ఉద్యమకారులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Business
వెండి నిలకడగా.. బంగారం ధరలు పెరిగిన రోజు |
హైదరాబాద్‌లో బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. 2025 అక్టోబర్ 24 నాటికి...
By Akhil Midde 2025-10-25 06:46:10 0 36
Andhra Pradesh
ఏపీకి పెట్టుబడుల పల్లకీ.. కంపెనీల క్యూ |
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారుతోంది. పారిశ్రామిక వృద్ధికి అనుకూల...
By Bhuvaneswari Shanaga 2025-10-22 11:26:27 0 35
Music
Shankar Mahadevan Collaborates with Google to Create AI-Generated Song Using Lyria
Shankar Mahadevan Collaborates with Google to Create AI-Generated Song Using Lyria Celebrated...
By BMA ADMIN 2025-05-22 17:13:18 0 2K
Andhra Pradesh
VSPకి ఏపీ సర్కార్ అండ: బకాయిలన్నింటినీ ఈక్విటీగా మార్చేందుకు నిర్ణయం |
ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP) ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు...
By Meghana Kallam 2025-10-18 02:46:39 0 57
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com