డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుని పట్టుకున్న పోలీసులు.

0
61

హైదరాబాద్: రాచకొండ SOT,  మల్కాజ్ గిరి, మరియు కీసర పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో అంతరాష్ట్ర డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితున్ని పట్టుకున్న పోలీసులు.

కోటి రూపాయల విలువ చేసే ఏడు కిలోల OPIUM, 2 కిలోల POPPY STRAW, ఒక మొబైల్స్ స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు. 

7 కేజీ ఓపిఎం, 2కేజీల పాపిస్ట్రా స్వాధీనం

చతిస్గడ్ కి చెందిన లోకేష్ భరత్ (26) డ్రగ్ పెడ్లర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.

పరారీలో ఉన్న రాజస్తాన్ కి చెందిన జగదీష్ గుజ్జర్ నిందితుడి కోసం గాలింపు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో 10 నెలల వ్యవధి లో ఇప్పటివరకు 403 డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుల పట్టివేత.

హోటల్ మేనేజర్ గా పనిచేస్తూ ఈజీ మనీ కి అలవాటు పడి దీన్ని ఎంచుకున్న నిందితుడు లోకేష్ భరత్.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
తెలంగాణ జాగృతిలో సామాజిక న్యాయానికి ప్రాధాన్యం |
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, దసరా సందర్భంగా రాష్ట్ర కమిటీకి కొత్త సభ్యులను...
By Bhuvaneswari Shanaga 2025-10-03 09:21:11 0 27
Telangana
తెలంగాణలో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో స్వల్ప జల్లులు |
తెలంగాణలో పలు జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసాయి. అయితే హైదరాబాద్‌లో మాత్రం స్వల్ప...
By Bhuvaneswari Shanaga 2025-09-24 05:00:26 0 45
Telangana
50 ఏళ్ళ తర్వాత – పత్రికా స్వేచ్ఛను రక్షిస్తున్నామా? లేక మరొక విధంగా అణచివేస్తున్నామా?
జూన్ 25, 1975 – భారత ప్రజాస్వామ్య చరిత్రలో నల్ల రోజుగా గుర్తింపు పొందిన రోజు.ఆ రోజు...
By Bharat Aawaz 2025-06-25 09:19:51 0 956
Andhra Pradesh
ఏపీలో వికసిస్తున్న తులిప్ పూల తోటలు |
సాధారణంగా చల్లని వాతావరణంలో మాత్రమే పెరిగే తులిప్ పూల సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా...
By Bhuvaneswari Shanaga 2025-09-25 12:08:56 0 105
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com