పెరుగు చంద్రారెడ్డి అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స

0
137

కోడుమూరు నియోజకవర్గం కర్నూల్ మండలం దీన్నేదేవరపాడు కి చెందిన పెరుగు చంద్రారెడ్డి అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స చేసుకున్నారు.అనంతరం ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున వారు సహాయం కోసం కోడుమూరు ఎమ్మెల్యే గారిని సంప్రదించగా సీఎం రిలీఫ్ ఫండ్ పథకం కింద అప్లై చేసుకున్నారు. కావున వారికి

 143502. రూపాయల చెక్కును అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి చెక్కును తీసుకున్న బాధితులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Prop News
Be Seen. Be Trusted. Be a PropMate.
Personal Branding for Real Estate: How to Position Yourself Authentically In today’s real...
By Bharat Aawaz 2025-06-26 05:56:59 0 1K
Bharat Aawaz
భారత గర్వంగా నిలిచిన విజ్ఞాన విభూతి – సర్ సి.వి. రామన్ గారు!
భారత గర్వంగా నిలిచిన విజ్ఞాన విభూతి – సర్ సి.వి. రామన్ గారు! “మన భారత...
By Your Story -Unsung Heroes of INDIA 2025-08-04 18:15:58 0 783
Telangana
బాల సరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల ప్రారంభం : 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*బాలసరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల పనులను ప్రారంభించిన కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి...
By Vadla Egonda 2025-07-30 04:16:19 0 1K
Bharat Aawaz
మీడియా మూగబోయిందా?🌟ప్రశ్నించని వ్యవస్థ. కలం గళం ఎటువైపు?
మీడియా అంటే ప్రజల గొంతు,  బాధను వినిపించే వేదిక,  ప్రశ్నించే ధైర్యం. సామాన్యుడి సమస్య...
By Hazu MD. 2025-08-21 04:20:52 0 648
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com