పెరుగు చంద్రారెడ్డి అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స

0
177

కోడుమూరు నియోజకవర్గం కర్నూల్ మండలం దీన్నేదేవరపాడు కి చెందిన పెరుగు చంద్రారెడ్డి అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స చేసుకున్నారు.అనంతరం ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున వారు సహాయం కోసం కోడుమూరు ఎమ్మెల్యే గారిని సంప్రదించగా సీఎం రిలీఫ్ ఫండ్ పథకం కింద అప్లై చేసుకున్నారు. కావున వారికి

 143502. రూపాయల చెక్కును అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి చెక్కును తీసుకున్న బాధితులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
కరూర్ తొక్కిసలాట ఘటన పై ఎంపీ డీకే అరుణ దిగ్భ్రాంతి
 హైదరాబాద్:   - TN తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఎంపీ Dk. అరుణ. - తమిళనాడులోని...
By Sidhu Maroju 2025-09-28 14:13:36 0 112
Telangana
లొయోలా అకాడమీలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : 1976లో స్థాపించబడిన లొయోలా అకాడమీ తరువాత, తన 49 ఏళ్ల విశిష్ట...
By Sidhu Maroju 2025-11-08 15:32:08 0 81
Punjab
PDMA Warns of Possible Dengue Outbreak in Eastern Punjab |
The PDMA has warned of a potential dengue outbreak in eastern Punjab cities. Residents are...
By Pooja Patil 2025-09-16 05:22:54 0 78
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com