పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం

1
826

చనుగొండ్ల గ్రామానికి చెందిన బోయ ప్రసాద్(27) గత పది రోజుల క్రితం కోడుమూరు పరిధిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకొని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. కుటుంబ సభ్యులు కేసు విషయమే కోడుమూరు పోలీసులు ఆశ్రయించినట్లు సమాచారం. మృతునికి భార్య జ్యోతి ఇద్దరు కుమారులు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Search
Categories
Read More
Telangana
మంత్రి వివేక్ వెంకట స్వామిని కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి.
కుత్బుల్లాపూర్,:పేద వర్గాల పెన్నిధి అయిన కాకా బాటలో నడుస్తున్న వివేక్​కు మంత్రి పదవి రావడంపై...
By Sidhu Maroju 2025-06-13 14:25:20 0 1K
Bharat Aawaz
భారత్ ఆవాజ్ – ప్రజల పక్షాన మాట్లాడే స్వరం!
భారత్ ఆవాజ్ అనేది స్వతంత్ర మీడియా ఉద్యమం. ఇది నిజమైన వార్తలను, ప్రజల గళాలను, గ్రామీణ సమస్యలను,...
By Bharat Aawaz 2025-06-24 05:10:20 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com