పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం

1
799

చనుగొండ్ల గ్రామానికి చెందిన బోయ ప్రసాద్(27) గత పది రోజుల క్రితం కోడుమూరు పరిధిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకొని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. కుటుంబ సభ్యులు కేసు విషయమే కోడుమూరు పోలీసులు ఆశ్రయించినట్లు సమాచారం. మృతునికి భార్య జ్యోతి ఇద్దరు కుమారులు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Search
Categories
Read More
Telangana
బోనాల పండుగకు ప్రత్యేక నిధులు ఇప్పించండి: ఆలయ కమిటీల సభ్యులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి...
By Sidhu Maroju 2025-06-13 14:11:48 0 1K
Tripura
CBI Raids in Tripura Linked to Nagaland Varsity Graft Case
The CBI has launched raids in Agartala, along with locations in Nagaland and Assam, in connection...
By Bharat Aawaz 2025-07-17 07:46:26 0 1K
Bharat Aawaz
"చేనేత - భారతీయ గర్వం, మన చేతిలో భవిష్యత్"
ఇది మన కథే, మన గౌరవం కూడా – చేనేతను గౌరవిద్దాం! మన దేశ గౌరవం, మన చేతిలో దాగి ఉంది. మనం...
By Pulse 2025-08-07 10:24:40 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com