మాజీ సీఎం పాదయాత్ర పై బుద్దా వెంకన్న ప్రెస్ మీట్

0
183

*మీడియా మిత్రుల‌కు ఆహ్వానం* *22-01-2026*

 

*విలేఖ‌రుల స‌మావేశం*

 

*వైకాపా అధినేత‌, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గన్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి పాద‌యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌టంపై మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్ధా వెంక‌న్న గారు ఈ రోజు (గురువారం) సాయంత్రం 4 గంట‌ల‌కు గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు*

 

*అంశం : మ‌రోసారి పాద‌యాత్ర చేస్తాన‌న్న వై.కా.పా ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రక‌ట‌న‌పై* 

 

*వ‌క్త : మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్ధా వెంక‌న్న గారు*

 

*స్థ‌లం : గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్*

 

*స‌మ‌యం: ఈ రోజు (గురువారం ) సాయంత్రం 4 గంట‌ల‌కు*

 

 

*కావున ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియా పాత్రికేయులు ఫోటోగ్రాఫర్లు వీడియో గ్రాఫర్లు తప్పక హాజరై ఈ కార్యక్రమాన్ని కవర్ చేయాల్సిందిగా కోరుతున్నాము 

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: గోమాతను జాతీయప్రాణిగా ప్రకటించాలి
గో మాతను జాతీయ ప్రాణి గా ప్రకటించారని నవీపేట్ లో శోభా యాత్రగా ప్రధాన వీధుల గుండా వెళ్లి...
By Sadaq Sadaq 2026-04-27 16:10:03 0 98
Andhra Pradesh
13 ఏళ్ల బాలిక మిస్సింగ్
యాదమరి మండలం మదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల జె.అవంతిక కనిపించడం లేదని తల్లిదండ్రులు...
By Kothuru Murali 2026-02-10 07:18:02 1 165
Andhra Pradesh
చీరాల–చిలకలూరిపేట మార్గంలో టోల్ ప్లాజా ప్రారంభం – వాహనదారులకు సూచన
చీరాల నుంచి చిలకలూరిపేటకు వెళ్లే మార్గంలో పర్చూరు సమీపంలో ఉన్న టోల్ ప్లాజాను ఈరోజు...
By Vadlamudi NagaVenkat 2026-03-06 04:21:34 0 301
Andhra Pradesh
టిఆర్ఎస్ పదవికి వన్నె తేవాలి
*జేఎస్ఆర్ పదవికి వన్నె తేవాలి...*   ************************* మంగళగిరి ఆర్ఆర్ టవర్స్ లోని...
By Rajini Kumari 2026-02-05 09:15:34 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com