మాజీ సీఎం పాదయాత్ర పై బుద్దా వెంకన్న ప్రెస్ మీట్

0
154

*మీడియా మిత్రుల‌కు ఆహ్వానం* *22-01-2026*

 

*విలేఖ‌రుల స‌మావేశం*

 

*వైకాపా అధినేత‌, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గన్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి పాద‌యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌టంపై మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్ధా వెంక‌న్న గారు ఈ రోజు (గురువారం) సాయంత్రం 4 గంట‌ల‌కు గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు*

 

*అంశం : మ‌రోసారి పాద‌యాత్ర చేస్తాన‌న్న వై.కా.పా ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రక‌ట‌న‌పై* 

 

*వ‌క్త : మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్ధా వెంక‌న్న గారు*

 

*స్థ‌లం : గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్*

 

*స‌మ‌యం: ఈ రోజు (గురువారం ) సాయంత్రం 4 గంట‌ల‌కు*

 

 

*కావున ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియా పాత్రికేయులు ఫోటోగ్రాఫర్లు వీడియో గ్రాఫర్లు తప్పక హాజరై ఈ కార్యక్రమాన్ని కవర్ చేయాల్సిందిగా కోరుతున్నాము 

Search
Categories
Read More
Telangana
ఇరాన్ నాయకుల్లో ఎవరెవరు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు? ఇప్పుడు ఎవరెవరు సజీవంగా ఉన్నారు?
ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తరచూ చెబుతున్నారు....
By Ponnala Srinivasrao 2026-03-28 02:11:01 0 125
Andhra Pradesh
జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన శ్రీమతి బుట్టా రేణుక
ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీల చేనేత వస్త్ర విక్రయ కేంద్రాలను...
By Boya Dasthagiri 2026-03-28 23:49:06 0 193
Andhra Pradesh
మార్కాపురం జిల్లాలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు
మార్కాపురం జిల్లాలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు మార్కాపురం జిల్లా, మార్కాపురం పట్టణంలో...
By Chennaiah Kati 2026-01-27 16:01:11 0 133
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్...
By Gadiyapudi Narendra 2026-01-19 15:05:12 0 142
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com