రోడ్డుపై డ్రైనేజీ నీరు సారు - కాస్త పట్టించుకోరు.

0
699

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ అల్వాల్.

అల్వాల్ సర్కిల్ సాయిబాబా నగర్ కాలనీ నుండి లయోలా కాలేజ్ దారిపై గత పది రోజులుగా డ్రైనేజ్ నీరు పొంగిపొర్లుతూ వస్తోంది. దీనివల్ల అక్కడి విద్యార్థులు, పాదచారులు, వాహనదారులు,  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుచున్నారు.

---సిద్దుమారోజు 

Search
Categories
Read More
Telangana
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జిల్లాలో ని తమ తమ మండల ప్రాంతాలలో ప్రభుత్వ స్థలాలలోని స్లమ్స్ ఏరియాలను...
By Vadla Egonda 2025-07-25 01:41:33 0 962
Andhra Pradesh
మార్కెట్ జోష్: నిఫ్టీ 25200; ఇన్వెస్టర్లకు పండగే |
భారతీయ స్టాక్ మార్కెట్ నేడు  అద్భుతమైన ప్రారంభాన్ని నమోదు చేసింది. అంతకుముందు సెషన్ లాభాలను...
By Meghana Kallam 2025-10-10 09:12:27 0 45
Telangana
జూబ్లీహిల్స్‌ గెలుపుతో మోదీకి బీజేపీ గిఫ్ట్‌ |
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికను ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ...
By Bhuvaneswari Shanaga 2025-10-10 11:12:47 0 88
Telangana
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ వద్దు: ప్రభుత్వ విద్యను కాపాడండి |
ప్రభుత్వం ప్రతిపాదించిన 'ఇంటిగ్రేటెడ్ పాఠశాలల' విధానాన్ని ఉపసంహరించుకోవాలని "విద్యను కాపాడండి...
By Bhuvaneswari Shanaga 2025-09-26 07:11:41 0 40
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com