పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది.

0
121

పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం, పిల్లలు, వృద్ధులు, మధ్య వయస్కులు చలిని తట్టుకోవడానికి చలిమంటలు వేసుకున్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో చలి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైద్యులు ప్రజలను అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు #కొత్తూరుమురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్ర్గం: అవగాహన సకాలంలో గుర్తించకపోతే చూపు కోల్పోతారు
అన్నమయ్య జిల్లా సోమల మండలం పొదలగుంట్లపల్లిలో గురువారం గ్లూకోమా వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ...
By Kothuru Murali 2026-03-13 07:59:45 0 114
Andhra Pradesh
రంపచోడవరం ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ నారా భువనేశ్వరి పర్యటన
*For scrolling*   *అల్లూరి సీతారామరాజు జిల్లా**:   రంపచోడవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్...
By Rajini Kumari 2025-12-21 14:07:46 0 210
Andhra Pradesh
పారదర్శకంగా ఉన్నాం.. ప్రజలకు వాస్తవాలు చేరవేయండి: సీఎం చంద్రబాబు.
  పారదర్శకంగా ఉన్నాం.. ప్రజలకు వాస్తవాలు చేరవేయండి: సీఎం చంద్రబాబు  Andhra...
By Pagadala Venkateswar 2026-04-20 03:42:14 0 69
Andhra Pradesh
పుంగనూరు పట్టణానికి చెందిన మైనారిటీ నాయకుడు ఫక్రూదిన్ షరీఫ్‌ను రాజంపేట జోన్ మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బుధవారం నియమించారు.
వైయస్సార్సీపి అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు పట్టణానికి చెందిన మైనారిటీ...
By Kothuru Murali 2026-01-08 13:03:48 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com