రోడ్డుపై డ్రైనేజీ నీరు సారు - కాస్త పట్టించుకోరు.

0
663

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ అల్వాల్.

అల్వాల్ సర్కిల్ సాయిబాబా నగర్ కాలనీ నుండి లయోలా కాలేజ్ దారిపై గత పది రోజులుగా డ్రైనేజ్ నీరు పొంగిపొర్లుతూ వస్తోంది. దీనివల్ల అక్కడి విద్యార్థులు, పాదచారులు, వాహనదారులు,  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుచున్నారు.

---సిద్దుమారోజు 

Search
Categories
Read More
Andhra Pradesh
IPE 2026 Fee Deadline Nears | ఐపీఈ 2026 ఫీజు గడువు సమీపిస్తోంది
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు ముఖ్యమైన గుర్తుచూపు ఇచ్చింది. ఫస్ట్, సెకండ్ ఇయర్...
By Rahul Pashikanti 2025-09-10 10:15:46 0 23
Telangana
మల్కాజిగిరిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమీక్ష
 మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :    మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-09-04 11:34:15 0 133
West Bengal
১৭ সেপ্টেম্বর বিশ্বকর্মা পূজা রাজ্যে সরকারি ছুটি ঘোষণা
রাজ্যের মুখ্যমন্ত্রী #মমতা_বন্দ্যোপাধ্যায় ঘোষণা করেছেন যে ১৭ সেপ্টেম্বর...
By Pooja Patil 2025-09-11 11:20:53 0 26
Telangana
వీధుల్లో కుక్కలు వద్దు.. వెంటనే తరలించండి: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
హైదరాబాద్/ హైదరాబాద్.     దేశంలో పెరుగుతున్న ర్యాబిస్ వ్యాది పట్ల తీవ్ర ఆందోళన....
By Sidhu Maroju 2025-08-11 09:42:38 0 529
Andhra Pradesh
AP Approves ₹1,593 Cr PCB Project | ఆంధ్రప్రదేశ్ PCB ప్రాజెక్ట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Syrma SGS Technology కంపెనీకి ₹1,593 కోట్లు పెట్టుబడితో భారత్‌లోని...
By Rahul Pashikanti 2025-09-10 07:00:25 0 20
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com