వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర పార్టీ కార్యాలయంలో

0
810

గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి ప్రసంగిస్తున్న మాజీ మంత్రివర్యులు పిఎసి కమిటీ సభ్యులు మరియు కొండేపి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డా. ఆదిమూలపు సురేష్ మరియు కోడుమూరు నియోజకవర్గ వైయస్సార్సీపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ 

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Sports
ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కు కీలక సమర ఘడియ |
2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో నేడు గువాహటిలో బంగ్లాదేశ్‌ మహిళల జట్టు...
By Bhuvaneswari Shanaga 2025-10-10 04:43:49 0 28
Andhra Pradesh
విజయవాడలో బీజేపీ నేతల ప్రెస్‌మీట్‌ హాట్‌ టాపిక్‌ |
విజయవాడ: బీజేపీ కీలక నేతలు మాధవ్, సత్యకుమార్, పురంధేశ్వరి నేడు ఉదయం 10 గంటలకు మీడియా సమావేశం...
By Bhuvaneswari Shanaga 2025-10-22 06:03:01 0 33
Telangana
ఈ స్థితిలో జోక్యం కాదు: సుప్రీం వ్యాఖ్యలు |
తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై కొనసాగుతున్న చర్చలకు సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు కీలకంగా మారాయి....
By Bhuvaneswari Shanaga 2025-10-08 05:44:57 0 121
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com