టిబి ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా

1
1K

గూడూరు లో 2 వ సచివాలయం పరిధిలోనీ శ్రీరాముల వారి దేవాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన టిబి (క్షయ) వ్యాధి గురించి. టిబి వ్యాధి లక్షణాలు రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, గళ్ళ లో రక్తం పడటం,బరువుతగ్గడం, డయాబెటిస్,60సం పైబడిన వారికి, గళ్ళ పరీక్షలు మరియు మందులు వాడే విధానం గురించి మరియు వ్యాధి నిర్ధారణ అయితే 6 నెలలకు ఉచితంగా మన గూడూరు పెద్దాసుపత్రి లో మందులు ఇస్తూ ప్రతి నెల పౌష్టికాహారం కోసం ప్రభుత్వం నెలకు 1000 చొప్పున 6 నెలలకు 6 వేల రూపాయలు పేషెంట్ అకౌంట్ నందు జమ చేయడం జరుగుతుంది. అని టిబి సూపెర్వైసోర్ నాగ మహేంద్ర అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీహెచ్ సి డాక్టర్ ప్రత్యూష .వైస్ ఛైర్మన్ లక్ష్మన్న , కౌన్సిలర్ మద్దిలేటి ,గూడూరు టిబి సూపెర్వైసోర్ నాగ మహేంద్ర ఏ ఎన్ ఎమ్ విజయ కుమారి  ఆశావర్కర్లు పాల్గొన్నారు..

Like
1
Search
Categories
Read More
Sports
టెస్టులకు విరామం.. శ్రేయాస్ సంచలన నిర్ణయం |
భారత క్రికెట్ జట్టు మధ్య క్రమ బాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ రెడ్-బాల్ క్రికెట్ నుంచి ఆరు నెలల...
By Akhil Midde 2025-10-24 06:52:06 0 38
Telangana
73 ఏళ్ల వయసులో దామోదర్ రెడ్డి కన్నుమూత |
తెలంగాణ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి (73) హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ...
By Bhuvaneswari Shanaga 2025-10-03 12:01:02 0 39
Telangana
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా, మల్కాజిగిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-07-06 17:38:56 0 914
Andhra Pradesh
ఉత్తర కోస్తా ఆంధ్రపై అల్పపీడన ప్రభావం |
బంగాళాఖాతంలో ఏర్పడిన లోపపీడన తీవ్ర అల్పపీడనంగా మారి, ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం...
By Bhuvaneswari Shanaga 2025-10-03 06:34:02 0 27
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com