రుసేగావ్ గణతంత్ర దినోత్సవం సంబరాలు

0
221

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం: మద్నూర్ మండలం :రుసేగావ్ గ్రామంలో 77 గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. గ్రామ పంచాయతీ. ఆధ్వర్యంలో నిర్వహించిన. ఈ కార్యక్రమం లో సర్పంచ్ భూతలే సుమన్, ఉప సర్పంచ్  జ్ఞానేశ్వర్, ఆవిష్కరించారు. మువ్వాన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగం పాలాలను గ్రామీణ ప్రజలు అందిపుచ్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో  వార్డు గ్రామ సభ్యులు పాల్గొన్నారు.

                               రిపోర్టర్: శివాజీ.

Search
Categories
Read More
Andhra Pradesh
నెల్లూరు మేయర్ స్థానాన్ని ఎస్టీ అభ్యర్థి భర్తీ చేయాలి గిరిజన ప్రజా సంఘాలు
*నెల్లూరు మేయర్ స్థానాన్ని ఎస్టీ అభ్యర్థినికి భర్తీ చేయాలి - గిరిజన ప్రజా సంఘాల జేఏసీ*  ...
By Rajini Kumari 2026-01-06 11:09:37 0 97
Telangana
సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
కొత్తగూడ, డిసెంబర్ 14(భారత్ అవాజ్): స్థానికల ఎన్నికలవేళ కొత్తగూడ మండలలో జోరుగా ఎన్నికల ప్రచారం...
By Bittu Bittu 2025-12-14 04:57:30 0 413
Andhra Pradesh
ప్రజల హృదయాల్లో వంగవీటి రంగాకు చెక్కు చెదరని స్థానం
*ప్రజల హృదయాల్లో వంగవీటి రంగాకు చెక్కుచెదరని స్థానం*   *జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు...
By Rajini Kumari 2025-12-26 09:41:50 0 107
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com