DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ

0
75

ఇంగళదహాల్ BC హాస్టల్‌లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు వార్డెన్లను మార్చడం పలు అనుమానాలకు వెలువెత్తుతున్నాయి. హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థులు అసలు ఏ వార్డెన్‌ను గుర్తుపెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంక్షేమ, హాస్టల్ పరిపాలనపై ఈ తరచూ జరుగుతున్న మార్పులు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

తరచూ వార్డెన్ల మార్పు ఎందుకు జరుగుతోంది? దీని వెనుక ఉన్న కారణాలేమిటి? అనే అంశాలపై సంబంధిత అధికారులు పై సమగ్ర విచారణ చేపట్టాలి. ముఖ్యంగా DBC డిస్టిక్ ఆఫీసర్ మరియు ABCWO అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపి, వార్డెన్లను తరచూ మార్చడానికి గల కారణాలను విద్యార్థులు కు హాస్టల్ విద్యార్థులు తల్లితండ్రులు కు వెల్లడించాలి.

ఒకవేళ ఈ వ్యవహారంలో ఏవైనా అవకతవకలు లేదా అధికారుల నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

అలాగే ప్రస్తుతం ఒక్కో వార్డెన్‌కు రెండు, మూడు హాస్టళ్లకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఒక హాస్టల్ వార్డెన్ మరో హాస్టల్‌కు వెళ్లిన సమయంలో విద్యార్థులకు ఏదైనా ప్రమాదవశాత్తు ఘటన జరిగినా లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడినా దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? అనే ప్రశ్న తలెత్తుతోంది.కాబట్టి ప్రభుత్వం ప్రతి హాస్టల్‌కు శాశ్వతంగా ఒక హాస్టల్‌కు ఒకే వార్డెన్ విధానాన్ని అమలు చేసి, విద్యార్థుల భద్రత మరియు సంక్షేమాన్ని కాపాడాలని అధికారులను కోరుతున్నాము. ఈరోజు ఆదివారం ఆదోని లో BC హాస్టల్ లో వార్డెన్ లు లేకపోవడం ప్రభుత్వ నియమాలను తుంగలో తొక్కుతూ ఇష్టం సారంగా విధులకు డుమ్మకొడుతూ హాస్టల్ వార్డెన్ ల పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) విద్యార్థి సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

Search
Categories
Read More
Andaman & Nikobar Islands
Early Monsoon Onset Hits Andaman and Nicobar Islands
The India Meteorological Department (IMD) confirmed that the Southwest Monsoon officially...
By Dunna Jessicaruth 2026-05-16 05:11:31 0 214
Andhra Pradesh
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని DRDA వెలుగు PD శ్రీనివాసపాణి కోరారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-04-08 11:39:40 0 149
Telangana
(SIR)ప్రజల్లో అవగాహన పెంపొందించడం ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత అవసరం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ఆసిఫాబాద్, జూలై 11 : భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై ప్రజలకు పూర్తి...
By Avunoori Mahesh 2026-07-11 11:35:31 0 146
Telangana
అర్ధరాత్రి వంటరిగా పబ్ కి వెళ్లిన మహిళా DCP రితిరాజ్
కూకట్‌పల్లిలోని 'కింగ్స్ అండ్ క్వీన్స్' పబ్‌పై మహిళా DCP రితిరాజ్ వినూత్న రీతిలో దాడి...
By Ponnala Srinivasrao 2026-06-08 02:58:30 0 124
Andhra Pradesh
పొత్తూరి మోహన కృష్ణం నాయుడువన్నీ మోసాలే: బాధితురాలు.
మదనపల్లె పట్టణం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన పొత్తూరి మోహన్ కృష్ణం నాయుడు (అలియాస్ మధుశ్రీ, హనీ)...
By Pagadala Venkateswar 2026-06-05 07:28:08 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com