ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ

0
1K

మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని హరినాథ్ కుటుంబం, ఎగ్జిబిషన్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో నాంపల్లి నుమాయిష్ మైదానంలో ఉభస రోగుల కోసం అమిగోస్ ఆక్వా కంపెనీ లక్ష కోరమీను చేప పిల్లలను పంపిణీ చేసింది. మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప ప్రసాదానికి నాణ్యమైన చేపలు అందిస్తున్నామని ఎండీ హరిప్రసాద్, ఇంచార్జి రామ్ ప్రసాద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలతో కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది.

Search
Categories
Read More
Telangana
నెట్‌ జీరో లక్ష్యంతో హైదరాబాద్‌ మార్పు |
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ నగరాన్ని దేశంలోనే మొట్టమొదటి నెట్‌ జీరో...
By Bhuvaneswari Shanaga 2025-10-01 04:28:26 0 24
Telangana
హైకోర్టులో హై టెన్షన్.. బీసీ రిజర్వేషన్లకు పరీక్ష |
తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ ఉద్రిక్తతకు దారితీసింది. ట్రిపుల్ టెస్ట్ ప్రక్రియను...
By Bhuvaneswari Shanaga 2025-10-08 10:55:35 0 22
Andhra Pradesh
అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులలో అవినీతి వలయం పై దర్యాప్తు |
అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులలో అవినీతి దర్యాప్తు అనంతరం, లారీ డ్రైవర్లు మరియు రవాణాదారుల నుంచి...
By Akhil Midde 2025-10-23 06:17:49 0 33
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com