ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ

0
1K

మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని హరినాథ్ కుటుంబం, ఎగ్జిబిషన్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో నాంపల్లి నుమాయిష్ మైదానంలో ఉభస రోగుల కోసం అమిగోస్ ఆక్వా కంపెనీ లక్ష కోరమీను చేప పిల్లలను పంపిణీ చేసింది. మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప ప్రసాదానికి నాణ్యమైన చేపలు అందిస్తున్నామని ఎండీ హరిప్రసాద్, ఇంచార్జి రామ్ ప్రసాద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలతో కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది.

Search
Categories
Read More
Telangana
రామ్ బ్రహ్మ నగర్ సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*రాంబ్రహ్మం నగర్ లో సమస్యలపై మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన, వెంటనే సమస్యల పరిష్కారం*...
By Vadla Egonda 2025-06-10 04:39:20 0 1K
Andhra Pradesh
P4 Model for AP | ఏపీకి పి4 మోడల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పి4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్‌నర్‌షిప్) వ్యూహాన్ని అమలు...
By Rahul Pashikanti 2025-09-11 10:52:46 0 24
Assam
Operation Ghost SIM: How Army, Assam Cops Tracked Down Pak-Linked Racket
Operation Ghost SIM: How Army, Assam Cops Tracked Down Pak-Linked Racket Operation Ghost SIM:...
By BMA ADMIN 2025-05-19 17:40:18 0 1K
Bharat Aawaz
Journalism Rights in India – A Fight for Truth, Then and Now
Journalism in India didn’t begin in newsrooms. It began as a fight a voice raised against...
By Media Facts & History 2025-06-30 09:25:46 0 2K
Telangana
ఆల్వాల్ SHO ప్రశాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.
ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో నూతన భాద్యతలు స్వీకరించిన SHO ప్రశాంత్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన...
By Sidhu Maroju 2025-07-11 18:05:18 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com