కోనేరు వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ బిందు మాధవ్ సూచన

0
102

సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆదివారం ఎస్పీ బిందు మాధవ్ ఏర్పాట్లను పరిశీలించారు.

దర్శనాల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లను, భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న కోనేరు జలాశయాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. కోనేరు వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండి, భద్రతా సూచనలు పాటించాలని సూచించారు.

అలాగే ఆలయ పరిసరాల్లో శాంతిభద్రతలు, ట్రాఫిక్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహాశివరాత్రి వేడుకలు ప్రశాంతంగా, భక్తులకు ఇబ్బంది కలగకుండా జరగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ముగతి గ్రామంలో వరుసగా ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందడం చాలా బాధాకరం.
ముగ్గురు అన్నదమ్ముల వరుస మరణాలు… ముగతి గ్రామం శోకసంద్రం నందవరం మండలం ముగతి గ్రామంలో ఒకే...
By Boya Dasthagiri 2026-03-29 13:42:42 0 1K
Andhra Pradesh
కూటమి పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్ధి సంక్షేమం మూడవ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
కూటమి పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్థి, సంక్షేమం –3వ డివిజన్‌లో పర్యటించిన...
By Rajini Kumari 2026-01-10 13:27:06 0 116
Andhra Pradesh
గతంలో దాడికి గురి అయిన ముత్తిన రామకృష్ణని పరామర్శించిన బి సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో గత నెలలో కొందరు వ్యక్తులు...
By BABJI DADALA 2026-01-27 14:20:22 0 230
Andhra Pradesh
విజయవాడలో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదుల లింకులు ఉన్నాయని అనుమానాలు
అమరావతి- 31-03-2026 మంగళవారం - విజయవాడ లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాద లింకులు ఉన్నాయని ఆరోపణలపై...
By Rajini Kumari 2026-03-31 16:55:53 0 62
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com