చెన్నకోతపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో వెండి కవచం అపహరణ
Posted 2026-07-05 03:57:59
0
100
నాగేటిపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భారీ చోరీ
శ్రీ సత్యసాయి జిల్లా, చెన్నకోతపల్లి మండలం నాగేటిపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రాత్రి సమయంలో గుడిలోకి ప్రవేశించిన దొంగలు.. స్వామివారి విగ్రహానికి అలంకరించిన విలువైన వెండి కవచం, వెండి పాదాలు మరియు బంగారు కన్నును అపహరించుకుపోయారు. ఉదయం గుడికి చేరుకున్న ఆలయ నిర్వాహకులు ఈ దొంగతనాన్ని గుర్తించారు.
పవిత్రమైన గుడిలో చోరీ జరగడం పట్ల గ్రామస్తులు, భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరికైనా ఏదైనా సమాచారం తెలిసినా, లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే 6301794923 లేదా 8688231291 నంబర్లకు సమాచారం అందించి సహకరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
References
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పోలీసు అత్యుత్సాహం సహించం - KTR హెచ్చరిక
RS working president KT Rama Rao పోలీసు అత్యుత్సాహంపై స్పందించారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు...
Bill Gates: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బిల్ గేట్స్ విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు..కొద్దిసేపు గాలిలో చక్కర్లు.
గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పొగమంచు
15 నిమిషాల పాటు ఎయిర్ పోర్టు వద్ద గాలిలో చక్కర్లు...
అద్దెకు తీసుకున్న కార్లను అమ్మేశాడు : తూర్పు మండల డీసీపీ బాలస్వామి
సికింద్రాబాద్: యజమానిని మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తితో...
100 ఎకరాలలో టీటీడీ వారి దివ్య వృక్షాల ప్రాజెక్ట్ :
కర్నూలు : 100 ఎకరాలలో దివ్య దృష్టి ప్రాజెక్ట్ టీటీడీ (TTD) వారు దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ను...
హైదరాబాద్లో గాంధీ భవన్లో సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశం లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ
హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశంలో పెద్దపల్లి...