అమ్మచెరువుమిట్టలో హెచ్‌ఐవీ స్క్రీనింగ్ శిబిరం.

0
67

మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో శుక్రవారం బొమ్మనచెరువు వైద్య బృందం హెచ్‌ఐవీ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించింది. మెడికల్ ఆఫీసర్ డా. మహమ్మద్ ఫర్ఖాన్, సీహెచ్‌వో శ్రావణి, ఏఎన్‌ఎం కనకమ్మ, ఆశా వర్కర్లు పాల్గొని 123 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు చేశారు. హెచ్‌ఐవీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని, రక్త మార్పిడి ముందు పరీక్షలు, సురక్షిత సూదుల వినియోగం, గర్భిణులకు హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరి అని డా. ఫర్ఖాన్ సూచించారు. ఏఆర్‌టీ మందులతో బాధితులు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నిషేధించిన ఆ గ్రామంలో ప్రవేశిస్తే 5000 జరిమానా
చింతూరు మండలం గూడూరు గ్రామ ప్రజలు ఐస్ క్రీమ్ ఆటో లు బండ్ల మీద నిషేధం విధించారు తమగ్రామంలో ఐస్...
By Shyamala Yadagiri 2026-03-21 04:07:54 0 300
Uttarkhand
Uttarakhand Accelerates Smart City Infrastructure Growth
Uttarakhand continues to advance smart city and urban infrastructure development in 2026 by...
By Fathima Safa 2026-07-04 12:02:41 0 27
Telangana
నిజామాబాద్
ముదిరాజ్ సంఘం, ముదిరాజ్ వీధి ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని...
By Sadaq Sadaq 2026-07-19 09:30:45 0 51
Telangana
రామంతాపూర్ న్యూస్
రామంతాపూర్ వెంకటరెడ్డి పరిధిలో నల్లా నాలా పగిలి పోయి కాలనీ లోకి నీరు చేరడం.. పక్కనే స్కూల్ ఉండటం...
By Mahankali Ravi 2026-07-23 15:31:23 0 29
Andhra Pradesh
బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీ ఎస్ ఆదేశాల మేరకు
చీరాల: చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు రూరల్ సీఐ శేషగిరిరావు గారు వేటపాలెం ఎస్సై జనార్ధన్...
By Gadiyapudi Narendra 2026-03-22 17:25:25 0 412
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com