త్రివేణి సంగమ తీరంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.....!

0
128

భారత్ అవాజ్ న్యూస్: 25 మే రోజున భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అంత్య పుష్కరాల్లో భాగంగా త్రిలింగ క్షేత్రం, త్రివేణి సంగమ తీరానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు 5వ రోజు, సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. భక్తులు త్రివేణి సంగమ తీరాన పుణ్య స్నానాలు ఆచరించి, గంగమ్మ ఒడిలో జంగమయ్య ను ఆరాధిస్తున్నారు. త్రివేణి సంగమ తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము..

Search
Categories
Read More
Andhra Pradesh
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ చేసిన బిజెపి సైదా* నందిగామ,ఎన్టీఆర్ జిల్లా మదీనా...
By Patan Khuddus 2026-04-17 13:54:11 0 228
Andhra Pradesh
Chief Minister N. Chandrababu Naidu expressed profound sorrow over the tragic deaths of seven children in two separate incidents that occurred on Sunday
Chief Minister N. Chandrababu Naidu expressed profound sorrow over the tragic deaths of seven...
By BMA ADMIN 2025-05-19 11:51:46 0 2K
Andhra Pradesh
పుంగనూరు: అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు నివారించవచ్చు
ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్...
By Kothuru Murali 2026-04-19 11:08:54 0 95
SURAKSHA
Women Safety: Pen Safety Teams Active Patrol
 Tamil Nadu Police Pen Safety Teams patrol buses, colleges, markets and railway stations for...
By Kalaga Sailaja 2026-07-02 05:44:20 0 65
Andhra Pradesh
చౌడేపల్లి ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
చౌడేపల్లి జనసేన టీమ్ కూటమి ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపింది. శ్రీరాముడి ఆశీస్సులు...
By Kothuru Murali 2026-03-26 13:43:23 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com