పుంగనూరు: ఏపీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన చిన్న రాయల్
Posted 2026-06-13 15:36:28
0
82
శుక్రవారం తిరుపతిలో జరిగిన ఎన్డీఏ కూటమి కార్యక్రమం అనంతరం, రేణిగుంట విమానాశ్రయంలో పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చిన్న రాయల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, పుంగనూరు నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, రాజకీయ పరిస్థితుల గురించి చిన్న రాయల్ వారికి వివరించారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Heavy Rain Alert Brings Mixed Impact to Uttarakhand Economy
The India Meteorological Department (IMD) has issued heavy rain alerts for multiple districts...
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి గౌరవ వందనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*Photos/Video :-* భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా క్యాంప్...
Tourism and Eco-Tourism Growth in Arunachal Pradesh
Tourism Promotion and Eco-Tourism Initiatives are contributing significantly to the development...
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...
“⚡ ఉరుములు మెరుపులతో వర్షం బీభత్సం… జాగ్రత్తగా ఉండండి!” AP
“ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారింది…
మెరుపులు మెరుస్తూ, గర్జనలు...