ఇకపై జీహెచ్ఎంసీ పరిధిలో ఖాళీ స్థలానికి కూడా పన్ను కట్టాల్సిందే

1
2K

ఖాళీ ప్లాట్‌లలో బోర్డులు ఏర్పాటు చేయనున్న జీహెచ్ఎంసీ. ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్న రేవంత్ సర్కార్. ఎలాంటి నిర్మాణం జరగకుండా ఖాళీ ప్లాట్ ఉన్నప్పటికీ, జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 212(2) మేరకు వేకెంట్ ల్యాండ్ టాక్స్ (వీఎల్‌టీ) చెల్లించాలని.. భూమి ధర మార్కెట్ రేట్లో 0.05 శాతం వీఎల్‌టీ చెల్లించాల్సిందేనని తెలిపిన అధికారులు రెండేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ల మేరకు వీఎల్‌టీ చెల్లించాల్సిన ప్లాట్లు 31వేల వరకు ఉండగా.. వీఎల్‌టీ వసూలైతే దాదాపు రూ.110 కోట్ల మేర జీహెచ్ఎంసీ ఖజానాకు చేరతాయని అంచనా వేస్తున్న అధికారులు ప్లాట్ నుంచి చెల్లించాల్సిన వీఎల్డీ చెల్లించకపోతే బకాయిలున్నట్లు ప్లాట్లలో ఫ్లెక్సీ బోర్డులు సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు

Search
Categories
Read More
Telangana
సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న మల్కాజిగిరి...
By Sidhu Maroju 2025-06-21 17:20:38 0 1K
Andhra Pradesh
జగన్ కోటి సంతకాల ఉద్యమానికి శ్రీకారం . |
అనకపల్లి జిల్లా మకవరపాలెం వైద్య కళాశాల నిర్మాణ స్థలాన్ని సందర్శించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్...
By Deepika Doku 2025-10-10 05:42:50 0 38
Uttar Pradesh
“प्रयागराज, आगरा, मथुरा: बाढ़ का संकट बढ़ा, जनजीवन प्रभावित”
उत्तर प्रदेश के #Prayagraj, #Agra और #Mathura जिलों में बाढ़ की स्थिति गंभीर बनी हुई है। गंगा और...
By Pooja Patil 2025-09-12 05:38:13 0 71
Fashion & Beauty
ఒక్కరోజే రూ.13వేలు తగ్గిన వెండి ధరలు |
వెండి ధరలు అక్టోబర్ 2025లో ఒక్కరోజే రూ.13,000 వరకు తగ్గాయి. పండుగ సీజన్ ముగిసిన తర్వాత,...
By Bhuvaneswari Shanaga 2025-10-18 11:41:31 0 66
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com