తునికి ఆకు బోనస్ వెంటనే చెల్లించాలి: చింతూరు సిపిఎం కార్యకర్తల నిరసన!

0
195

2020-21 సంవత్సరానికి సంబంధించిన తునికాకు బోనస్ డబ్బులు ఇప్పటికీ కార్మికుల ఖాతాల్లో పడలేదు. దీనిపై సీపీఎం మండలాధ్యక్షుడు పల్లపు వెంకట్, నాయకుడు సీసం సురేష్ సోమవారం నాడు 'ఏడుగురాళ్లపల్లి' గ్రామంలో కార్మికులతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం ఎప్పుడో బోనస్ నిధులు విడుదల చేసినప్పటికీ, కేవలం ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ నిధులు కార్మికులకు చేరడం లేదని నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని గిరిజన, పేద కార్మికుల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు వెంటనే పరిష్కరించి, కార్మికుల బోనస్ సొమ్మును వారి ఖాతాల్లో వేయాలి. లేదంటే ఫారెస్ట్ ఆఫీసుల ముట్టడితో పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం అని హెచ్చరించారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో మలుపు గ్రంథఆవిష్కరణ
మదనపల్లె ప్రశాంత్ నగర్ జ్ఞానోదయ పాఠశాలలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ కామకోటి లక్ష్మీ రాఘవ రచించిన 11వ...
By Pagadala Venkateswar 2026-05-25 04:30:06 0 91
Telangana
జర్నలిస్టుల సంక్షేమమే టీజేయు లక్ష్యం - రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గ టీజేయు కార్యాలయం ప్రారంభం.. హాజరైన పలువురు నేతలు... అభినందన వెల్లువలు...
By Sidhu Maroju 2025-05-30 14:38:05 0 2K
Andhra Pradesh
AP SSC Hall Tickets: ఏపీలో టెన్త్ హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్.. ఇక పరీక్షా కేంద్రం వెతకడం ఈజీ!
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సులభంగా పరీక్షా కేంద్రం గుర్తింపు విద్యార్థుల ఇబ్బందుల నివారణకు...
By Pagadala Venkateswar 2026-03-09 08:09:58 0 132
Andhra Pradesh
పుంగనూరు: బక్రీద్ పండుగ సందర్భంగా పొట్టేలుకు భలే గిరాకి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో గురువారం జరిగిన వారపు సంతలో పొట్టేళ్లు భారీగా తరలివచ్చాయి....
By Kothuru Murali 2026-05-21 16:54:59 0 78
Telangana
దళారులను నమ్మి మోసపోవద్దు......!
*దళారులను నమ్మి మోసపోవద్దు....*  - *ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన..*  -...
By Gujile Ramu 2026-05-15 12:12:32 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com