"సరస్వతి పుష్కరాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పుణ్యస్నానం.|

0
159

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సరస్వతి అంత్య పుష్కరాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పుణ్యస్నానం.. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు.

గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీ నదుల సంగమ ప్రదేశమైన ఈ పుణ్యక్షేత్రంలో ఆయన సంప్రదాయబద్ధంగా స్నానమాచరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం సంగమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్ ల ను దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీగణేష్, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ, సరస్వతి అంత్య పుష్కరాల పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి నెలకొనాలని కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. 

పుష్కరాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తుండటంతో కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. 

#Sidhumaroju

Search
Categories
Read More
SURAKSHA
Bharataawaz
 Goa Police organizes blood donation camps regularly across districts. Officers donate blood...
By Kalaga Sailaja 2026-07-03 07:59:37 0 124
Business & Finance
CMA Report for Faster Business Loan Approvals
A CMA (Credit Monitoring Arrangement) Report is a financial statement prepared to help banks...
By Navya Sree 2026-07-23 05:54:13 0 18
Nagaland
Nagaland Expands Rural Healthcare Infrastructure Access
Nagaland is continuing efforts to strengthen healthcare infrastructure in rural and remote areas...
By Fathima Safa 2026-06-25 05:52:58 0 81
Andhra Pradesh
చౌడేపల్లిలో రామాలయం నిర్మాణానికి ప్రజల విజ్ఞప్తి కొత్తూరు మురళి
చౌడేపల్లి గ్రామ ప్రజలు తమ గ్రామంలో కొత్త రామాలయం నిర్మించాలని కోరుతున్నారు. చాలా సంవత్సరాలుగా...
By Kothuru Murali 2026-03-26 14:30:51 0 149
Andhra Pradesh
Nara Lokesh: గంజాయి, డ్రగ్స్ నిర్మూలన పట్ల 70 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: నారా లోకేశ్.
పూర్తిగా అరికట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి ఎన్జీవోల ఆధ్వర్యంలో డీ-అడిక్షన్...
By Pagadala Venkateswar 2026-01-29 06:29:54 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com