రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ మహానాడు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు గండికోట సుధాకర్

0
66

రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ విధానంలో జరిగిన మినీ మహానాడు విజయవంతం చేసిన ప్రతి టిడిపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రాయచోటి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు విష నిర్దాసం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భవిష్యత్తులో మంత్రిగారి నాయకత్వంలో రాయచోటి మండలంలో పార్టీ బలోపేతం చేసే లక్ష్యంగా కృషి చేస్తాం అని గండికోట సుధాకర్ తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి నాయకునికి ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు మండల అధ్యక్షులు తెలుపుకున్నారు

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
మోదీకి రేవంత్ కు లింకుందేమో.. నాకైతే తెల్వద్ అంటున్న బీజేపీ ఎంపీ
By Sadaq Sadaq 2026-05-18 11:13:31 0 59
Andhra Pradesh
అంజుమన్‌ భూములను ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయం ఎదుట గుంటూరు వైఎస్సార సీపి నాయకులు «నిరసన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి చిన కాకానిలోని 71.5 ఎకరాల అంజుమన్‌ భూమిని ప్రైవేటీకరణను తక్షణమే...
By John Baji 2026-02-11 06:40:27 0 334
Telangana
నిజామాబాద్
అశోక్ టవర్స్ మరియు విజేత టవర్స్ ప్రాంతాలలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య పరిష్కారం. అశోక్...
By Sadaq Sadaq 2026-06-09 09:25:39 0 23
Andhra Pradesh
రంపచోడవరం ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ నారా భువనేశ్వరి పర్యటన
*For scrolling*   *అల్లూరి సీతారామరాజు జిల్లా**:   రంపచోడవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్...
By Rajini Kumari 2025-12-21 14:07:46 0 216
Andhra Pradesh
పుంగనూరు: విపక్షాల తీరుపై మైనార్టీ మోర్చా ధ్వజం
చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు అనుసరిస్తున్న...
By Kothuru Murali 2026-04-18 09:31:03 0 74
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com