పుంగనూరు: విపక్షాల తీరుపై మైనార్టీ మోర్చా ధ్వజం
Posted 2026-04-18 09:31:03
0
101
చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ శనివారం పుంగనూరు మండలం, బయలు గాని పల్లిలో బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు అయూబ్ ఖానా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అయూబ్ ఖానా మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తుంటే, రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు అడ్డంకులు సృష్టించడం దారుణమని విమర్శించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సింగపూర్ లో చంద్రబాబుకు టాప్ ప్రోటోకాల్... వీడియో ఇదిగో!
సింగపూర్ లో చంద్రబాబుకు టాప్ ప్రోటోకాల్... వీడియో ఇదిగో!
Andhra
Chandrababu...
Bihar Police Record 11% Rise in Illegal Liquor Seizures
The Bihar Police have reported a significant 11% surge in liquor seizures across the state during...
Tourists Advised to Follow Weather Safety Guidelines
The Andaman & Nicobar Administration has advised tourists visiting popular island...
Pooja Elangbam, IAS: Inspiring Leadership in Manipur
From a determined UPSC aspirant to Deputy Commissioner of Bishnupur, Pooja Elangbam, IAS,...
మదనపల్లె: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు - జేసీ.
అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) శివ్ నారాయణ శర్మ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)...