మదనపల్లిలో మలుపు గ్రంథఆవిష్కరణ

0
45

మదనపల్లె ప్రశాంత్ నగర్ జ్ఞానోదయ పాఠశాలలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ కామకోటి లక్ష్మీ రాఘవ రచించిన 11వ గ్రంథం 'మలుపు' (కథా సంపుటి) ఆవిష్కరణ ఆదివారం జరిగింది. డాక్టర్ గొల్లపూడి తిరుపతి రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో, ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ కిరణ్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాధికలు గ్రంథ పఠనం, సాహిత్యం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు. ఈ పుస్తకంలోని కథలు మానసిక విశ్లేషణలతో కూడి ఉన్నాయని వారు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో ఇలాంటి అలంకరణ చాలా అరుదు కొత్తూరు మురళి
పుంగనూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ విరుపాక్షి మారమ్మ గంగజాతర సందర్భంగా మంగళవారం ప్రత్యేక...
By Kothuru Murali 2026-03-10 15:45:27 0 128
Telangana
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ -2025 ప్రకటన.|
  హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం...
By Sidhu Maroju 2026-03-07 09:25:12 0 151
Andhra Pradesh
ఎమ్మిగనూర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-05-18 08:41:25 0 120
Telangana
నిజామాబాద్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నందిపేట్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించడం...
By Sadaq Sadaq 2026-06-02 08:32:53 0 78
Andhra Pradesh
కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గట్కరితో చంద్రబాబు నాయుడు సమావేశం
*ఢిల్లీ*    *కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో...
By Rajini Kumari 2025-12-20 14:45:53 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com