మదనపల్లిలో మలుపు గ్రంథఆవిష్కరణ

0
45

మదనపల్లె ప్రశాంత్ నగర్ జ్ఞానోదయ పాఠశాలలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ కామకోటి లక్ష్మీ రాఘవ రచించిన 11వ గ్రంథం 'మలుపు' (కథా సంపుటి) ఆవిష్కరణ ఆదివారం జరిగింది. డాక్టర్ గొల్లపూడి తిరుపతి రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో, ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ కిరణ్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాధికలు గ్రంథ పఠనం, సాహిత్యం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు. ఈ పుస్తకంలోని కథలు మానసిక విశ్లేషణలతో కూడి ఉన్నాయని వారు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
టిడిపి జెండా ఆవిష్కరణ
చీరాల మండలం గవిని వారి పాలెం లో 44 వసంతాల పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవం...
By Vadlamudi NagaVenkat 2026-03-29 09:22:16 0 421
Andhra Pradesh
రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే !! కోట్ల
కర్నూలు : నంద్యాల : డోన్ నంద్యాల జిల్లా  డోన్  నియోజకవర్గ పరిధి లోని  కొత్తకోట...
By Hari Krishna 2026-02-03 12:34:36 0 373
Andhra Pradesh
సీఎం క్యాంప్ కార్యాలయంలో డైన మాటిక్ ప్రతినిధులు భేటీ
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో డైనమాటిక్ టెక్నాలజీస్ ప్రతినిధుల భేటీ
By Rajini Kumari 2026-02-23 10:35:40 0 130
Andhra Pradesh
నారా భువనేశ్వరి గారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే శిరీష దేవి
*Photos:-* రంపచోడవరం మండలం సీతపల్లికి చేరుకున్న భువనేశ్వరికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే శిరీషా...
By Rajini Kumari 2025-12-21 14:14:13 0 233
Andhra Pradesh
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ !!
కర్నూలు : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ).. 51 నాన్-టీచింగ్ పోస్టులను...
By Hari Krishna 2025-12-22 08:49:32 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com