పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

0
80

పుంగనూరు మండలం భీమగానిపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ గుణశేఖర్, ఆయన భార్య శ్రావణి, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. మదనపల్లె నుంచి పుంగనూరు వైపు వస్తున్న వాహనాన్ని ద్విచక్ర వాహనం ఓవర్ టేక్ చేసే క్రమంలో ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారంతా కలికిరి గుట్టపల్లికి చెందినవారు, అత్తగారింటికి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Business & Finance
RIICO Expands Industrial Parks Across Rajasthan
The Rajasthan State Industrial Development and Investment Corporation (RIICO) has started...
By Navya Sree 2026-06-30 06:29:34 0 32
Andhra Pradesh
భగత్ సింగ్ కాలనీలో పోలీసుల కార్డెన్ సెర్చ్
భగత్ సింగ్ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్ అన్నమయ్య జిల్లా పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో...
By Pagadala Venkateswar 2026-04-11 06:28:07 0 111
Telangana
పెద్దపెల్లి జిల్లా : గోదావరిఖని లారీ లో ఎగిసిపడ్డ మంటలు..!
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోనే గంగానగర్ పెట్రోల్ బంక్ ముందు పార్కింగ్ చేసి ఉన్న ఒక లారీలో...
By Sunka Santhosh 2026-04-21 17:51:59 0 197
SURAKSHA
H. Lalengmawia: Driving Mizoram's Progress with Vision
A dedicated 2005-batch AGMUT Cadre IAS officer, H. Lalengmawia serves as Commissioner &...
By Lokeshwari Panthadi 2026-07-23 11:14:39 0 56
Andhra Pradesh
Annadata Sukhibhava: Who Gets the ₹7,000 First Installment?
🌾 Annadata Sukhibhava: Who Gets the ₹7,000 First Installment? The Andhra Pradesh government...
By Bharat Aawaz 2025-06-26 07:15:53 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com