అన్నమయ్య జిల్లాలో మాట నిలబెట్టుకున్న హెచ్ఎం
Posted 2026-05-28 05:27:30
0
71
బి.కొత్తకోట మండలంలోని గొళ్లపల్లి ZP హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న చందన, వరుణ్లు 555 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. టాపర్గా నిలిచిన వారికి HM శాంతి కుమారి విమాన ప్రయాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, టాపర్లుగా నిలిచిన చందన, వరుణ్లను తిరుపతి నుంచి విజయవాడకు విమానంలో తీసుకెళ్లినట్లు MEO రెడ్డిశేఖర్ తెలిపారు. ఈ సంఘటన విద్యార్థులలో స్ఫూర్తి నింపింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
UP Police Wednesday: Serving Society Beyond Duty Call
This Wednesday, Uttar Pradesh police officers went beyond duty to serve society. In Lucknow and...
అన్నమయ్య: మస్కట్లో మహిళ ఆవేదన.. స్పందించిన పవన్.
వాల్మీకిపురానికి చెందిన దూదేకుల షెహనాజ్ మస్కట్లో వేధింపులు తాళలేక బాధపడ్డ విషయం తెలిసిందే....
భారీగా పెరిగిన టమాటా ధరలు
*భారీగా పెరిగిన టమాట ధరలు..!*
*మదనపల్లె మార్కెట్లో ఒకటో రకం టమాట కిలో ధర రూ.50.*...
బుధవారం దర్శనం బంద్
ములుగు, డిసెంబర్ 23 (భారత్ అవాజ్) : ములుగు జిల్లాలోని మేడారంలో కొలువైన సమ్మక్క-సారలమ్మ ఆలయ...
Sri Sathya Sai District SHGs and MEPMA Donate ₹4 Lakh to Soldiers Welfare Fund
Puttaparthi: In a moving tribute to the valor and sacrifice of the Indian Armed Forces,...