పదవి విరమణ పొందిన అధికారిని ఘనంగా సన్మానించిన సీఐటీయూ నాయకులు

0
47

మంచిర్యాల జిల్లా : శ్రీరాంపూర్ ఏరియా SRP 3&3A గని మేనేజర్ గా, SRP గ్రూప్ ఏజెంట్గా సేవాలాందించిన, ప్రస్తుత BPA ఏరియా మేనేజర్ గా ఉన్న వి, విజయ్ భాస్కర్ రెడ్డి,పదవి విరమణ పొందుతున్న సందర్బంగా సీఐటీయూ శ్రీరాంపూర్ ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంగల శ్రీనివాస్,పిట్ కార్యదర్శి సాయిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు, ఇ కార్యక్రమంలో నాయకులు, ఆషాడం రమేష్,రామ్ రెడ్డి, గుల్షన్ కుమార్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Telangana
TRS ఆవిర్భవించిన 25 ఏళ్ల తర్వాత...
తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. APR 25న కవిత కొత్త పార్టీ పెట్టనున్నారు....
By Veeresh Kumar 2026-03-27 13:01:13 0 423
Telangana
భూ కబ్జాదారుడంటూ తనపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించిన మామిడి జనార్ధన్ రెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని సర్వే నెంబర్ 573, 574 లో ఉన్న ఐదు ఎకరాల స్థల సరిహద్దు...
By Sidhu Maroju 2025-10-11 13:01:46 0 223
Andhra Pradesh
ఉషారామ ఇంజనీరింగ్ కాలేజీ ఒప్పందం
RTIH–ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల మధ్య అవగాహన ఒప్పందం విజయవాడ, ఫిబ్రవరి 06, 2026:...
By Rajini Kumari 2026-02-06 11:34:10 0 115
Andhra Pradesh
విశాఖ నిజంగా భవిష్యత్ మెట్రో నగరమా?
ఒకవైపు అందమైన సముద్ర తీరాలు… మరోవైపు వేగంగా పెరుగుతున్న పరిశ్రమలు… ఇలా విశాఖపట్నం...
By Babitha Babitha 2026-05-19 12:53:30 0 54
Telangana
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి - ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి  ఈరోజు...
By Sidhu Maroju 2025-11-28 13:50:08 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com